మధిర : పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని మర్లపాడు, మాటూరు గ్రామాల్లో వ్యాక్సి
చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేప�
మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ �
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ
చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీ�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ�
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామాని�
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్న�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వి
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని
చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ