ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
ఖమ్మం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 20 రోజుల కిత్రం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఆ తర్వాత లాక్డౌన్ సైతం అమలులోకి వచ్చింది. తిరిగి సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు కాగా తొ�
గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టంగా అమలు చేయాలిఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ బాధితులకు సేవలురెండో విడత ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయండిపది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తివీడియో కాన్ఫర�
పెరుగుతున్న థర్మో, ఆక్సీ మీటర్ల వినియోగంఅవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలుజ్వరం, ఆక్సీజన్ లెవల్స్ గురించి తెలుసుకుంటే ఎంతో మేలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కొవిడ్ వణికిస్తున్నది. చ�
షేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు.
రూ.15.60 లక్షల మందుగుండు సామగ్రి సీజ్ ఖమ్మం రూరల్, మే 15: ఖమ్మం జిల్లాలో శనివారం పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ పీఎస్లో పోలీస్ కమిషనర్ విష్ణుఎస్వారియర్ మీడియాకు �
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్
ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్కు కొరత తీర్చేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రంగలోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా చేసేలా సారపాకలోని ఐటీసీ యాజమాన్యాన్ని ఒప్పించారు. �