మంత్రి పువ్వాడ | మన గాలి, మన ఆక్సిజన్ అనే నినాదంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ఉత్పత్తి(Oxygen Generated Plant) సెంటర్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఖమ్మం నగరం 12వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావు, ఎలినేని రమణలు మరో 90 కుటుంబాల వారితో మంగళవారం గులాబీ గూటికి చేరారు. వీరికి రవాణా శాఖ మంత్రి �
రూ.20 కోట్ల నిధులు తెచ్చిన మంత్రి పువ్వాడ రహదారుల నిర్మాణానికి రూ.14.73 కోట్లు సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : గిరిజన మండలంగా ఉన్న రఘునాథపాలేనికి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం మంజూ
‘నమస్తే’ ప్రచురించిన ‘అమ్మ దీనావస్థ’ కథనానికి స్పందనవాకబు చేసి ఆర్థిక సాయం అందించిన డీజీపీ మహేందర్రెడ్డిగ్రామానికి వెళ్లి వృద్ధురాలితో మాట్లాడిన న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కూసుమంచి రూరల్, ఏప్రిల్
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ
మంత్రి | ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. పెండింగ్ పను
తీరిన రేషన్ కష్టాలు ఏళ్ల్లనాటి సమస్యలకు పరిష్కారం పల్లె ప్రగతితో మారిన మద్దికొండ గ్రామ రూపురేఖలు అది మారుమూల గిరిజన గ్రామం.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్�
హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్గా ఫుల్ అడిషనల్ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్కుమార్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రి�