మామిళ్లగూడెం, జూన్ 21 : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లాలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం
మామిళ్లగూడెం, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఖమ్మం నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నార
‘మన ఊరు – మన బడి’ ద్వారా మౌలిక సదుపాయాలు ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ లింగాల కమల్రాజు మామిళ్లగూడెం, జూన్ 21: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల క�
మధిర టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వర్ధంతిని స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి న�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్లైన్ షాపింగ్పై రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్నది. కేవలం నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్లైన్ కొనుగోళ్లు నేడు మారుమూల పల్లెలకు సైతం విస్తరించాయి. ప్రజలు ఆన్లైన్ కొనుగ
జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫిట్నెస్ పత్రం పొందిన తరువాతనే స్కూల్ బస్సులు రోడ్డెక్కాలని ఖమ్మం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ప్రైవేటు విద్యాసంస్థల యాజ
టీఆర్ఎస్తోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ మెండెం లలిత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే దాతలు, ప్రజల భాగస్వామ్యం ఉండాలని అప్పుడే పాఠశాలలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పాఠశాలల రాష్ట్ర పరిశీలకుడు ఎస్కే సైదులు అన్నారు.
తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు సేవలు చిరస్మరణీయమని పలువురు స్మరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీచందాల కేశవదాసు కళా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత�
మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను వరంగల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినిదేవి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కొవిడ్ కారణంగా ప్రత్యక్ష విద్యాబోధనకు అంతరాయం కల�
ఒకేసారి చేతికి రానున్న పత్తి ఎకరం విస్తీర్ణంలో 25 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక సాధారణం కంటే రెండింతలు పెరగనున్న దిగుబడి ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా 1,150 ఎకరాల్లో సాగు భద్రాద్రి జిల్లాలో 590 ఎకరాల్లో.. పెట్ట�
నగరంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ తొలిసారి జిల్లాకు వస్తున్న నూతన ఎంపీలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు గులాబీమయంగా నగర వీధులు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలిరానున్న టీఆర్ఎస్ శ్రేణులు పటేల్ స్టేడి