ఖమ్మం వ్యవసాయం, జూన్ 15: నైరుతి రుతుసవనాల ప్రభావంతో రెండు రోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు రాష
చర్ల, జూన్ 15: చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాల వారు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు లింగాపు�
రూ. 9 కోట్లతో మొర్రేడువాగుపై వంతెన కమ్ చెక్డ్యాం నిర్మాణం పుష్కలంగా భూగర్భజలాలు పెరిగిన సాగు విస్తీర్ణం వాగుకు ఇరువైపులా సాగునీటి వసతి వంతెన నిర్మాణంతో మెరుగైన రవాణా సౌకర్యం తొలగిన గిరిజనుల కష్టాలు వ�
మధిరరూరల్, జూన్14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో కే.విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. వంగవీడు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్య�
ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చింతకాని, జూన్ 14 : దళితబంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని రైతువేద�
సత్తుపల్లి టౌన్, జూన్ 14 : జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద దర్గాను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇది శ్రీనగర్లోని ఏకైక గోపుర మసీదు మహ్మద్ ప్రవక్త పట్ల
‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్లూరు మండలంలో 23 పాఠశాలల ఎంపిక సర్కారు బడి పూర్వవైభవం సంతరించుకోనున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేక ప్రణాళి�
సత్తుపల్లి, జూన్ 14 : రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని, రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య�
మామిళ్లగూడెం, జూన్ 14 : అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఒక వరమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. �
రెండేళ్ల తర్వాత విద్యాసంవత్సరం ప్రారంభం తోరణాలు.. బెలూన్లతో పాఠశాలలు ముస్తాబు ఎట్టకేలకు గాడినపడిన అకడమిక్ క్యాలెండర్ గుండాలలో విద్యార్థులను ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా తొలిరోజు పాఠశాలలను సందర్