టీఆర్ఎస్తోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ మెండెం లలిత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే దాతలు, ప్రజల భాగస్వామ్యం ఉండాలని అప్పుడే పాఠశాలలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పాఠశాలల రాష్ట్ర పరిశీలకుడు ఎస్కే సైదులు అన్నారు.
తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు సేవలు చిరస్మరణీయమని పలువురు స్మరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీచందాల కేశవదాసు కళా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత�
మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను వరంగల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినిదేవి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కొవిడ్ కారణంగా ప్రత్యక్ష విద్యాబోధనకు అంతరాయం కల�
ఒకేసారి చేతికి రానున్న పత్తి ఎకరం విస్తీర్ణంలో 25 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక సాధారణం కంటే రెండింతలు పెరగనున్న దిగుబడి ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా 1,150 ఎకరాల్లో సాగు భద్రాద్రి జిల్లాలో 590 ఎకరాల్లో.. పెట్ట�
నగరంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ తొలిసారి జిల్లాకు వస్తున్న నూతన ఎంపీలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు గులాబీమయంగా నగర వీధులు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలిరానున్న టీఆర్ఎస్ శ్రేణులు పటేల్ స్టేడి
‘పల్లె ప్రగతి’ నిరంతర ప్రక్రియ జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, శివాయిగూడెం, మంచుకొండలో పల్లె ప్రగతి పనులకు శ్రీకారం ఖమ్మం/ రఘునాథపాలెం, జూ�
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కౌంటర్ ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘వైఎస్ షర్మిలా.. దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేసి గెలువు’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
విద్యుత్ లో వోల్టేజీ సమస్యలకు చెక్ ఆళ్లపల్లిలో రూ.1.60 కోట్లతో సబ్స్టేషన్ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఫలితంగా గణనీయంగా పెరిగిన కనెక్షన్లు ఆళ్లపల్లి, జూన్ 18: ఒకప్పుడు నిత్యం అంతరాయాలతో కాలం వెళ్ల�
మండాలపాడుకు మృతదేహాలు స్నేహితులకు అంతిమ వీడ్కోలు పలికిన గ్రామస్తులు పెనుబల్లి, జూన్ 17: కల్లూరు మండలం గోపాలదేవ బోయినపల్లిలో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మండలంలోని మండాలపాడుకు చెందిన ఇడుపుల
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 219 కేంద్రాలు లక్ష టన్నుల సేకరణే లక్ష్యం ఇప్పటివరకు 70 వేల టన్నుల సేకరణ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు 10,974 మంది రైతుల ఖాతాల్లో రూ.145.22 కోట్లు జమ ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతి�
ఖమ్మం జిల్లాలో 7.12 లక్షల పుస్తకాలు సిద్ధం త్వరలో పాఠశాలలకు .. ప్రతి పుస్తకంపై కోడ్ నంబర్ ముద్రణ విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగు,ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలు ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న డీఈవో ఖమ్మ�
శరవేగంగా యానంబైలు బ్రిడ్జి పనులు ఇప్పటికే పూర్తయిన పిల్లర్లు, అప్రోచ్ రోడ్లు వంతెన పూర్తయితే కిన్నెరసాని గేట్లు ఎత్తినా ఇబ్బందులు ఉండవు లో లెవల్లోని 20 గ్రామాల ప్రజలకు తీరనున్న కష్టాలు పాల్వంచ పట్టణా�
అత్యుతమ సేవలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు మార్కెటింగ్ శాఖలో రాష్ట్రంలో రెండో స్థానం అవార్డు స్వీకరించిన సెక్రటరీ ఆర్.మల్లేశం కృతజ్ఞతలు తెలిపిన చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న ఖమ్మం వ్యవసాయం, జూన్ 15:రాష
నాళాలు, వాగులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి డివిజన్లలో రెండు రోజుల్లో పారిశుధ్య పనులు పూర్తి కావాలి నగరంలో ‘పట్టణ ప్రగతి’లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం, జూన్ 15: వర్షాకాలం దృష్ట్యా నగరంలోని