వెదజల్లే పద్ధతి..వరి సాగులో ఉన్నతి జిల్లాలో ఐదేళ్ల నుంచి సక్సెస్ఫుల్ ఫామింగ్ ‘సాధారణ’ సాగు కంటే లాభదాయకం కూలీల కొరతకు చెక్.. పెట్టుబడి ఖర్చులు మిగులు.. ఇక నుంచి ప్రతి క్లస్టర్లో 50 ఎకరాల్లో సాగు తప్పని
ప్రమాదాలు జరిగే స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే వారిని ప్రోత్సహించాలి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఖమ్మం కలెక్టర్, సీపీ మామిళ్లగూడెం, జూన్ 24: జిల్లాల
జిల్లాలో 45 మంది విద్యార్థులు గైర్హాజరు రెండు కేంద్రాలు, రెండు సెషన్లలో నిర్వహణ ఆన్లైన్ విధానంలో పరీక్ష..కేంద్రాల వద్ద జామర్లు.. ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 24: జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (జేఈఈ) మెయిన్స�
‘పట్టణ ప్రగతి’తో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం 44 చోట్ల క్రీడా ప్రాంగణాల గుర్తింపు.. ఐదు చోట్ల ప్రారంభం నిత్యం పనులను పర్యవేక్షించిన మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, జూన్ 24 : ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మ�
ఇంగ్లిష్ మీడియం అమలుతో పెరుగుతున్న అడ్మిషన్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి.కార్పొరేట్ స్కూళ్లను మించి విద్యాబోధన..సకల వసతులు. మొన్నటి వరకు సర్కారు బడుల్లో మా పిల్లలను చేర
రైతులను మోసం చేస్తే ఉపేక్షించం.. అక్రమార్కులపై పటిష్ట నిఘా పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ కమిషనరేట్లో పోలీస్ అధికారులతో సమావేశం మామిళ్లగూడెం, �
పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ చేయించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు, ఇతర ప్రముఖులు ఖమ్మం, జూన్ 24: ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున రాజ్
డిగ్రీ కళాశాల పర్యటనలో న్యాక్ బృంద సభ్యులు పాల్వంచ రూరల్, జూన్ 24: ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు పాల్వంచ ప్రభ్వు డిగ్రీ కళాశాలలో అద్భుతమైన వనరులు అందుతున్నాయని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణ ‘గూడెం’లో ప్రభుత్వ విప్ కార్యాలయ ప్రారంభంలో కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వ
ఖమ్మం లీగల్, జూన్ 23: ఈ నెల 26న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఎనిమిదో విడత హరితహారానికి సిద్ధం గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం 2 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి అధికారులకు కలెక్టర్ అనుదీప్ దిశానిర్దేశం లక్ష్�
ఆణిముత్యాల్లా రాణిస్తున్న క్రీడాకారులు అంతర్జాతీయస్థాయికి పేద విద్యార్థులు.. స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులు సొంతం క్రీడపై మక్కువతో ఉచిత శిక్షణ ఇస్తున్న లింగయ్య బోనకల్లు, జూన్ 23 : బాల్బ్యాడ్మింటన్ పేర
అన్నపురెడ్డిపల్లి, జూన్ 23: రైతులందరూ ఆయిల్పాం సాగు వైపు దృష్టి సారించాలని ఉద్యానవన శాఖ రాష్ట్ర ఉప సంచాలకుడు మధుసూదన్ సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయడమే లక్ష్యమని, రాబో
వివరాలు వెల్లడించిన జిల్లాఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి మామిళ్లగూడెం, జూన్ 23: ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాఎక్సైజ్శాఖ అధికారి నాగేంద�
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ చొరవతో శిక్షణ కేంద్రం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు చేయూత భోజనం, హాస్టల్ వసతి కల్పన ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ ఇల్లెందు, జూన్ 22: ప్రభుత్వ పోస్టుల భర్తీ�