పంటల పెట్టుబడికి రూ.58 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దే.. రైతుబంధు నిధుల జమ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పెనుబల్లి అన్నదాతలతో కలిసి సీఎం కటౌట్కు పుష్పాభిషేకం పెనుబల్లి, జూన్ 28: రైతుబంధుతో వ్యవసాయ
నేటి నుంచి తొమ్మిదో విడత ‘రైతుబంధు’ తొలుత సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో జమ గతేడాది కంటే పెరిగిన లబ్ధిదారుల సంఖ్య పది రోజుల్లో ప్రక్రియ పూర్తి.. పొలం పనుల్లో రైతులు బిజీ బిజీ ఖమ్మం, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప
సాగులో మెళకువలు పాటిస్తే లాభాల బాట వానకాలంలో పత్తి సాగుపై రైతుల ఆసక్తి గతేడాది కంటే పెరగనున్న సాగు విస్తీర్ణం వానకాలం సీజన్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల రైతులు దుక్కులు సిద్ధం చేస్తుండగా.. మరికొన్నిచోట్�
కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మన సొంతిల్లు ఎంత నాణ్యతతో నిర్మించుకుంటామో విద్యాలయాల మరమ్మతు పనులు కూడా అదే నాణ్యతతో చేయించాలని కలెక్టర్ అనుదీప్ ఇంజినీరింగ్ అధికారులను ఆదే�
22 నర్సరీల్లో 55 లక్షల మొక్కలు సిద్ధం ఏదైనా డ్రిప్ సౌకర్యం ఉంటేనే ప్రాధాన్యం ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, జూన్ 27: రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్పాం సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రో�
శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి భద్రాచలం పర్యటనలో ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాచలం, జూన్ 27: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మహబూ
రోజురోజుకూ తగ్గిపోతున్న భూసారాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో పంటలు పండాలంటే చాలా కష్టంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సేంద్రియ ఎరువులను అశ్రద్ధ చేస్తూ..
ఇరుకు గదుల్లో, ఇతర భవనాల్లో కొనసాగుతున్న కొంత పంచాయతీ కార్యాలయాల సమస్య కొలిక్కి వచ్చింది. సమావేశాల నిర్వహణ, సర్పంచ్ల చాంబర్ల కోసం ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కా
సమాజంలో శాంతి, సామరస్యాలు ఎంతో ముఖ్యమైనవని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీ మార్గం దైవ కార్యంతో సమానమని, దానిని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని అన్నారు. ఖమ్
పోటీ ప్రపంచంలో కష్టపడే వారినే విజయం వరిస్తుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. కష్టించి చదివితే ఉద్యోగాలను తప్పక సాధించవచ్చని స్పష్టం చేశారు.
ఎర్రుపాలెం, జూన్ 26: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల