ప్రణాళిక ఖరారు చేసిన జిల్లా స్థాయిబ్యాంకర్ల కమిటీ వీటిలో పంట రుణాలకు రూ.2,887 కోట్లు టర్మ్లోన్లు, ఇన్ఫ్రా రంగాలకు మరో రూ.2,993 కోట్లు నిరుటితో పోల్చితే రూ.3 వేల కోట్లుఅదనం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన బ్యాం
డీజీపీకి ఎస్పీ సునీల్ దత్ అటాచ్మెంట్ ఓఎస్డీ వినీత్కు ఉద్యోగోన్నతి భద్రాద్రి జిల్లా ఎస్పీగా బాధ్యతలు భద్రాచలం ఏఎస్పీగా రోహిత్ రాజు కొత్తగూడెం క్రైం, జులై 1 : భద్రాద్రి జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్
నాడు కళకళ.. నేడు వెలవెల ప్యాసింజర్ రైళ్లు లేక ప్రయాణికుల అవస్థలు బోనకల్లు, జూలై 1 : నాడు ప్రయాణికులతో కళకళలాడిన బోనకల్లు రైల్వేస్టేషన్ నేడు వెలవెలబోతున్నది. కరోనా నేపథ్యంలో 2020 నుంచి రైల్వేశాఖ రైళ్లను రద్�
పసిప్రాయంలోనే తండ్రి మృతి టైలరింగ్ చేసి సంతానాన్ని చదివించిన తల్లి ఆమె కలలను సాకారం చేసిన వీరప్రసాద్ ఒకే ఏడాదిలో ఏడు ఉద్యోగాలకు ఎంపిక ఇదీ వైరా ఎస్సై విజయగాథ వైరా, జూలై 1 : హఠాత్తుగా తండ్రి మృతిచెందాడు. క�
రానున్న 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన సుడా 2వ స్టేక్ హోల్డర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ ఖమ్మం, జూలై 1: ఖమ్మం నగరాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి అజయ్క
సామాన్యులకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో ఆరోగ్య కేంద్రాలు, అదనపు గదులు ప్రారంభం ఖమ్మం/ రఘునాథపాలెం, జూలై 1: సామాన్యుడికి మెరుగైన వైద్యసేవల
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 1: పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నగరంలోని విన్ఫీల్డ్ హైస్కూల్ విద్యార్థులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. టెన్ జీపీఏ సాధించిన వ
దళితవాడలు బంగారు మేడలు కావాలి సామాజిక అంతరాలను తొలగించాలన్నదే టీఆర్ఎస్ సంకల్పం గాంధీ, అంబేద్కర్ కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దళితబంధు లబ్ధిదార�
వానకాలం.. వ్యాధులు ప్రబలే కాలం అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన ఇంటింటి సర్వే చేపడుతున్న వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు సుజాతనగర్
కొనసాగుతున్న రైతుబంధు సొమ్ము పంపిణీ ఖమ్మం జిల్లాలో నేటివరకు 1.81లక్షల మందికి అందజేత జిల్లావ్యాప్తంగా 1.44 లక్షల ఎకరాల్లో సాగు పూర్తి లక్ష ఎకరాలకు చేరిన పత్తిసాగు ఖమ్మం వ్యవసాయం, జూన్ 29 : రైతుబంధు పథకం ద్వారా
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు టేకులపల్లి, జూన్ 29 : టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ మాలో
మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర ఖమ్మం వ్యవసాయం, జూన్ 29 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజా రకం ఏసీ మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం జరిగిన జెండాపాటలో వ్యాపారులు పోటీ పడడంతో గరిష్ఠ ధ�
తొలిరోజు ఎకరంలోపు వారికి.. ఖమ్మం జిల్లాలో రూ.37.68 కోట్లు, భద్రాద్రి జిల్లాలో రూ.10.55 కోట్లు జమ నేడు రెండెకరాల లోపు వారికి.. భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) ;అన్నదాతలకు పెట్టుబడి సాయం అందింది. రైతులన�
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సారపాక, జూన్ 28: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమల�
రాష్ట్రస్థాయిలో ప్రథమ మార్కులు సాధించిన ఖమ్మం జిల్లా విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో 468,జూనియర్ బైపీసీలో 438 మార్కులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లాకు ఐదో స్థానం ప్రభుత్వ కళాశా