ఐదురోజుల పాటు ఆన్లైన్లో నిర్వహణ 14, 15, 18, 19, 20వ తేదీల్లో పరీక్ష జిల్లాలో 6 కేంద్రాలు, సూర్యాపేటలో 3 కేంద్రాలు ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 12 : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్
వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలి 2వ డివిజన్ బస్తీ దవాఖాన ప్రారంభంలో మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కేఎంసీ కార్యాలయంలో నూతన జేసీబీ ప్రారంభం డీఆర్ఎఫ్ సిబ్బం�
మణుగూరు టౌన్, జూలై 12: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సమితి సింగారం పంచాయతీలోని అశోక్నగర్ ముంపు ప్రాంతాలను రేగా, ప్రజాప్రతినిధులు, అధ
ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంగళవారం ఖమ్మం రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ గ్రామంలో చెరుకూరి రామారావు ఆర్గాన�
అశ్వారావుపేట సీహెచ్సీ పరిధిలో రెండు, మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఐదు యూనిట్లు ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అశ్వారావుపేట, జూలై 12 : ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నా
భద్రాచలం వద్ద స్వల్పంగా శాంతించిన గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు 51 అడుగులకు చేరిన నీటిమట్టం ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో మళ్లీ పొంచి ఉన్న ముప్పు సహాయక చర్యలను పరిశీలించి మంత్రి పువ్�
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు నీరు చేరుకోవడంతో భద్రా�
ప్రజలు ఆందోళన చెందవద్దు.. మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ముంపువాసులకు పునరావాసం ‘నమస్తే’ ఇంటర్వ్యూలో మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి వరదల నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ము
గోదావరి వరద 60 అడుగులొచ్చినా భయపడాల్సిన పనిలేదని, ముంపు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దని, తామంతా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసా ఇచ్చారు.
జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. జూన్ 23 నుంచి 29 వరకు జాతీయ స్థాయిలో జరిగిన మెయిన్స్ రాత ప�
సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీకృత జిల్లా కార్�
చింతకాని మండలంలో ‘దళితబంధు’ విజయవంతం రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక నాడు కూలీలు.. నేడు యజమానులు యూనిట్లతో ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్న లబ్ధిదారులు ఎస్సీ కుటుంబాలకు ఉపాధినిచ్
మూడురోజులైనా వీడని ముసురు చెరువులు, వాగులకు జలకళ నిండుకుండల్లా వైరా, పాలేరు జలాశయాలు పెదవాగు, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల భద్రాచలం వద్ద 41.5 అడుగులకు చెరిన గోదారి నీటిమట్టం ఖమ్మం, జూలై 10 (నమస్తే త�