ఇరువురు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.లక్ష నగదు, మోటర్సైకిల్, విప్లవ సాహిత్యం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. శనివారం భద్రాచ�
నెల్లిపాక గ్రామపంచాయతీలో గోదావరి వరద ముంపునకు గురైన 200 కుటుంబాలకు శనివారం తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పం
ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కారేపల్లి, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో దళారీలకు చోటు లేదని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్�
అందుకే వ్యవసాయం, సాగునీళ్లపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీళ్లు కరువుండేది పాలేరు వద్ద సాగర్ జలాల విడుదలలో మంత్రి అజయ్ కూసుమంచి, జూల�
ఏపీలో కలిపిన ఐదు గ్రామలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి దీనిపై పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే చట్టం తేవాలి వరదల నివారణకు సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు విపక్ష నేతలు హైదరాబాద్లో ఉండి చేతగాని
ధరల్లోనూ ఇదే కింగ్.. మార్కెట్లో అధిక డిమాండ్ అధిక పోషకాలు,ప్రోటీన్లు మెండు భద్రాద్రి జిల్లాలో 350 ఎకరాల్లో సాగు కిలో ధర రూ.200 పైమాటే.. బోడ కాకర సాగుతో అధిక లాభాలు టేకులపల్లి, జూలై 21: కూరగాయల్లో రారాజు బోడ కాక�
గోదావరి వరదల సమయంలో ముంపు ప్రాంతాల్లో పర్యటన మణుగూరు టౌన్, జూలై 21: గోదావరి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడయ్యారు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వైపు గోదావరి ప్రవాహం పెరుగ�
వారం రోజులు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.. వరద పోటుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతవాసులు చిగురుటాకులా వణికిపోయారు.