ఇప్పటివరకు ఏడేళ్లలో 1,150మంది బాలకార్మికులను గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఎనిమిదోసారి ‘ఆపరేషన్ ముస్కాన్’కు శ్రీకారం చుట్టారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న �
సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ఖమ్మం/ రఘునాథపాలెం/ ఇల్లెందు, జూలై 14: కేంద్రం మోటరు వాహనాలపై తీసుకొచ్చిన 714 జీవోను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల సంబురాలు వెల్లువెత్తుతున్నాయ�
సాధారణ ప్రసవాల శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఆసుపత్రుల్లో రాత్రి విధులు తప్పనిసరిగా నిర్వహించాలి వైద్య అధికారులు, గైనకాలజిస్టుల సమావేశంలో కలెక్టర్ మామిళ్లగూడెం, జూలై 14: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస�
ఖమ్మం సిటీ, జులై 14: మాతా శిశు ఆరోగ్యం సామాజిక బాధ్యత అని యునిసెఫ్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం వారు డీఎంహెచ్వో మాలతితో సమావేశమయ్యారు. జిల్లాలో మాతాశిశు సంరక్షణపై తీసు�
కొత్తకారాయిగూడెంలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పెనుబల్లి, జూలై 12 : అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా లబ్ధిదారులకు నేరుగా యూనిట్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేస�
ఐదురోజుల పాటు ఆన్లైన్లో నిర్వహణ 14, 15, 18, 19, 20వ తేదీల్లో పరీక్ష జిల్లాలో 6 కేంద్రాలు, సూర్యాపేటలో 3 కేంద్రాలు ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 12 : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్
వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలి 2వ డివిజన్ బస్తీ దవాఖాన ప్రారంభంలో మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కేఎంసీ కార్యాలయంలో నూతన జేసీబీ ప్రారంభం డీఆర్ఎఫ్ సిబ్బం�
మణుగూరు టౌన్, జూలై 12: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సమితి సింగారం పంచాయతీలోని అశోక్నగర్ ముంపు ప్రాంతాలను రేగా, ప్రజాప్రతినిధులు, అధ
ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంగళవారం ఖమ్మం రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ గ్రామంలో చెరుకూరి రామారావు ఆర్గాన�
అశ్వారావుపేట సీహెచ్సీ పరిధిలో రెండు, మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఐదు యూనిట్లు ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అశ్వారావుపేట, జూలై 12 : ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నా
భద్రాచలం వద్ద స్వల్పంగా శాంతించిన గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు 51 అడుగులకు చేరిన నీటిమట్టం ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో మళ్లీ పొంచి ఉన్న ముప్పు సహాయక చర్యలను పరిశీలించి మంత్రి పువ్�
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు నీరు చేరుకోవడంతో భద్రా�
ప్రజలు ఆందోళన చెందవద్దు.. మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ముంపువాసులకు పునరావాసం ‘నమస్తే’ ఇంటర్వ్యూలో మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి వరదల నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ము
గోదావరి వరద 60 అడుగులొచ్చినా భయపడాల్సిన పనిలేదని, ముంపు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దని, తామంతా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసా ఇచ్చారు.