గోదావరి వరదల సమయంలో ముంపు ప్రాంతాల్లో పర్యటన మణుగూరు టౌన్, జూలై 21: గోదావరి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడయ్యారు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వైపు గోదావరి ప్రవాహం పెరుగ�
వారం రోజులు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.. వరద పోటుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతవాసులు చిగురుటాకులా వణికిపోయారు.
గోదావరి వరదలు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, సీసీఎల్ఏ డైరెక్టర్,
ప్రస్తుత ఆధునిక సమాజంలో అడుగంటిపోతున్న భూగర్భజలాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రీతమ్సింగ్ అన్నారు.
గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల వ్యాప్తంగా 7,274 కుటుంబాలు ప్రభావితమయ్యాయని, ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున నగదు, 20 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం తక్షణ సాయంగా అందిస్తుందని ముఖ్
ఖమ్మం నగరంలో ఆదివారం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నాలుగు కేంద్రాల్లో 2,587 మంది విద్యార్థులకు 72 మంది గైర్హాజయ్యారు. 97.21 హాజరుశాతం నమోదైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది..
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే వరద సహాయక చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్ష ఏర్పాట్లు పూర్తి, భారీ బందోబస్తు ఏర్పాటు వరద ప్రాంతాల పరిశీలించి అధికారులతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి ఖమ్మం, జూ�
సాధారణ స్థితికి రావడమే సవాలు వరదల నష్టం వివరాలు సేకరించాలి పునరుద్ధరణకు నివేదికలు సిద్ధం చేయాలి అధికారులతో సమీక్షలో మంత్రి అజయ్ భద్రాచలం, జూలై 16: భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరదలు ముంచెత్తుతున్నా.. ప్రా�