నేడు ముంపు ప్రాంతాల్లో మంత్రి అజయ్ పర్యటన ఏడూళ్ల బయ్యారం నుంచి బూర్గంపహాడ్ వరకు.. ప్రభుత్వ విప్ రేగా సమకూర్చిన నిత్యావసర సరుకుల పంపిణీ హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు వరద బాధితులకు �
గతంలో అధ్వానంగా ఇల్లెందు- గుండాల రహదారి వర్షాకాలంలో వాగులు పొంగి దారిపైనే వరద ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు స్వరాష్ట్రం వచ్చాక 30 వంతెనల నిర్మాణం చినుకు రాలితే చాలు.. వాగులు వంకలు ఉప్పొంగుతాయి.. రహదారిపైనే �
గుత్తికోయ ప్రాంతాల్లో పర్యటన పాల్వంచ రూరల్, జూలై 29 : మండలంలోని గుత్తికోయలు నివసించే ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి డ్రైడే నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ‘ఫ్రై డే- డ్రై
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 425 కేంద్రాలకు మహర్దశ అంగన్వాడీ టీచర్ల వేతనం పెంపు.. హెల్పర్ల నియామకం జనాభా ప్రాతిపదికన ప్రక్రియ.. ఇప్పటికే కుటుంబ సర్వే పూర్తి నెల రోజుల్లో ప్రక్ర�
తాళ్లపెంట రైతులకు సీసీఎల్ఏ నుంచి ‘పాస్ పుస్తకాలు’ ‘ధరణి’తోనే భూ రికార్డులు భద్రం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ పెనుబల్లి, జూలై 27: మండలంలోని తాళ్�
‘టిష్యూ కల్చర్’ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం హెక్టారుకు రూ.40 వేలకు పైగా రాయితీ ఖమ్మం జిల్లాలో 342 ఎకరాల్లో సాగు సాగుపై అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులు ఖమ్మం రూరల్, జూలై 27: పండ్ల తోటల సాగుపై ఖమ్మ
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించాలి కల్లూరు మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వసతి విద్యార్థినులతో కలిసి భోజనం.. పాఠాల బోధన.. కల్లూరు, జూలై 27: ‘మన ఊరు – మన బడి’ పనులను పూర్తి
గోదావరి వరదల కారణంగా గోమాతలకు గ్రాసం కరువైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆ కళాశాల.. విద్యార్థుల క్రమశిక్షణకు నిలయం, ఉన్నత శిఖరాలకు సోపానం.. దశాబ్దాలుగా ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నది.
సమస్యలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్ చేస్తారా? అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పార్లమెంట్
సింగరేణి సంస్థ ఉత్పత్తి గమ్యాన్ని, ఉత్పాదకత లక్ష్యాన్ని చేరుకుంటూనే దీనికి కారణభూతులైన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుక
రాష్ట్రంలోని ప్రతి రైతూ ఓ శాస్త్రవేత్తగా మారి నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.