ఖమ్మం నగరంలో ఆదివారం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నాలుగు కేంద్రాల్లో 2,587 మంది విద్యార్థులకు 72 మంది గైర్హాజయ్యారు. 97.21 హాజరుశాతం నమోదైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది..
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే వరద సహాయక చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్ష ఏర్పాట్లు పూర్తి, భారీ బందోబస్తు ఏర్పాటు వరద ప్రాంతాల పరిశీలించి అధికారులతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి ఖమ్మం, జూ�
సాధారణ స్థితికి రావడమే సవాలు వరదల నష్టం వివరాలు సేకరించాలి పునరుద్ధరణకు నివేదికలు సిద్ధం చేయాలి అధికారులతో సమీక్షలో మంత్రి అజయ్ భద్రాచలం, జూలై 16: భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరదలు ముంచెత్తుతున్నా.. ప్రా�
పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి వరద తగ్గే వరకూ ముంపు ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉండాలి వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి హనుమంతరావు భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, జూ
సత్తుపల్లి టౌన్, జూలై 16: సీఎం కేసీఆర్తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకం అమలవుతోందని అన్నారు. మండలంలోని కిష్టాపురం �
భద్రాచలం, జూలై 16: ‘తల్లీ శాంతించూ..’ అంటూ గోదారమ్మకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం వద్ద వారం రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ఏజెన్సీని అతలాకుతలం చేసింది. 1990 ఆగస్ట�
మామిళ్లగూడెం, జూలై 15 : దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి ఆర్ధికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శుక్రవారం కల
మధిరరూరల్, జూలై 15: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర నియోజకవర్గ స్పెషలాఫీసర్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వీ సుబ్బారావు అన్నారు. శుక్రవారం మండలంలోని నిధానపురం గ్రామంలో జరుగు�
జలమయమైన బూర్గంపహాడ్ మండలం సారపాక వీధుల్లోకి వరద రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం వేలాది మంది పునరావాస కేంద్రానికి తరలింపు బూర్గంపహాడ్, జూలై 15: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూ�
ప్రమాదపుటంచున ప్రవాహం 64 అడుగులకు చేరుకున్న నీటిమట్టం భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు బంద్ భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ అమలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి అజయ్కుమార్�
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ భధ్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (నమస్తే తెలంగాణ): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగు