డీఈవో కార్యాలయంలో సమీక్షలో కలెక్టర్ గౌతమ్ ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: విద్యార్థులు గాంధీ సినిమా వీక్షించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో పాఠశా�
చేపలు పడితేనే వారికి పూట గడిచేది.. దశాబ్దాలుగా వారు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు.. చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు..
22వ తేదీ వరకు ఘనంగా వజ్రోత్సవాలు గడప గడపకూ జాతీయ పతాకాల పంపిణీ ప్రతి థియేటర్లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు.. మహిళలకు ముగ్గుల పోటీలు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (నమస్తే
24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇతర రాష్ర్టాలకు ఆదర్శం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అల్లీపురంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకస్థాపన రఘునాథపాలెం, ఆగస్టు 7 : కోతల్లేకుండా 24గంటలు నాణ్యమ
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని 17 కేంద్రాల్లో 7,932 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,358 మంది హాజరయ్యారు.
జిల్లా ప్రజల కల సాకారం వంద ఎంబీబీఎస్ సీట్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.166 కోట్లు విడుదల ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఖమ్మం, ఆగస్టు 6 (నమస్త�
సర్కార్ బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’ భేష్ ఈ విద్యాసంవత్సరం నుంచి ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ రెండు నెలలకోసారి ఏజెన్సీ నిర్వాహకులకు నిధులు పక్కాగా మెనూ అమలు.. వారంలో మూడు రోజులు గుడ్లు ఖమ్మం జిల్లాలో 87వేల మంద�
ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోసిన ప్రొఫె‘సర్’ స్వరాష్ట్ర భావజాల వ్యాప్తిలో ఆయనది ఎనలేని కృషి ఆచార్యుడి కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో మంత్ర�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మామిళ్లగూడెం, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రానైట్ పరిశ్రమలను కాపాడుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని హరిత గార్డెన్స్లో శనివ
ఉమ్మడి జిల్లాలో 41 కేంద్రాలు పరీక్ష రాయనున్న అభ్యర్థులు 21,388 మంది ఉదయం 10 నుంచి 1 గంటల వరకు టెస్ట్ నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేతి వేళ్లకు మెహందీ, టాటూలు ల
బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ 16 వేల కుటుంబాలకు లబ్ధి వరద బాధితులకు కొండంత అండగా కేసీఆర్ మంత్రి పువ్వాడ చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ఖమ్మం, ఆగస్టు3 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): పోటెత్తి�
2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల నిండుకుండలా పాలేరు జలాశయం విస్తారంగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు జలకళ వ్యవసాయ పనుల్లో అన్నదాత బిజీ బిజీ కూసుమంచి, ఆగస్టు 3: వర్షాలు పుష్కలంగా కు�
వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తేనే పథకానికి సార్థకత ఇంతలా ఆదుకున్న సీఎం కేసీఆర్ను ఆదరించాలి దళితబంధు యూనిట్ల పంపిణీలో ఎమ్మెల్యే కందాళ ఖమ్మం రూరల్, ఆగస్టు 3: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్�