భద్రాచలం, జూలై 25: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని �
కూసుమంచి, జూలై 25: పాలేరుకు వచ్చే వరద నీటి కంటే విడుదలయ్యే నీరు ఎక్కువగా ఉండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అయితే రిజర్వాయర్కు 8,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పాలేరు అలుగుల వద్ద గల ఆటోమేటిక్ గ�
నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరం రోగాల నివారణపై అవగాహన అవసరం చిన్న చిన్న జాగ్రత్తలతో ఆరోగ్యం పదిలం ఖమ్మం, జూలై 24: వర్షాకాలం వస్తూ వస్తూ వ్యాధులను వెంట తీసుకొ�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై సర్కార్ నిషేధం నిబంధనలు కఠిన తరం.. నిరంతరం నిఘా అతిక్రమిస్తే జరిమానా.. దుకాణాలు సీజ్ తీవ్రతను బట్టి వ్యాపార లైసెన్సులు రద్దు అశ్వారావుపేట/ఇల్లెందు రూరల్, జూలై 24: ప�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కేకులు కోసి.. పటాకులు కాల్చి సంబురాలు రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసిన నాయకులు, అభిమానులు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ నెట్వర్క�
భద్రాచలం, జూలై 24: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఎటపాక, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలోన�
విప్ రేగా కాంతారావు బూర్గంపహాడ్, జూలై 24: వరద బాధితులకు ఐటీసీ సహకారం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్లో ఐటీసీ ఆధ్వర్యంల�
‘స్మైల్ ఏ గిఫ్ట్’లో భాగంగా 15వేల మందికి అందజేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం/బూర్గంపహాడ్, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ‘స్మైల్ ఏ గిఫ్ట్’
ఇరువురు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.లక్ష నగదు, మోటర్సైకిల్, విప్లవ సాహిత్యం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. శనివారం భద్రాచ�