చోరీ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నపురెడ్డిపల్లి, జూలై 29: జిల్లాలోని పలు మండలాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని నుంచి రూ.3.73 �
పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గురుకుల పాఠశాల పరిశీలనలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల మధిర రూరల్, జూలై 29: మండలంలోని కృష్ణాపురం సమీపంలో ఉన్న బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశ�
ఎలక్షన్ సిబ్బంది ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి రేపటి నుంచి కొత్త ఫారాలను మాత్రమే వినియోగించాలి రిటర్నింగ్ అధికారుల సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 (నమస్తే �
అన్ని కేంద్రాల్లో అధికారులను సమన్వయం చేసుకోవాలి 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్షలు జిల్లాలోని 30 కేంద్రాల్లో 13,235 మందికి ‘ఎస్ఐ’ పరీక్ష నిర్వహణ అధికారుల అవగాహన సదస్సులో ఖమ్మం సీపీ విష్ణు వ�
మణుగూరు రూరల్/మణుగూరు టౌన్, జూలై 29: వరద బాధితులకు శనివారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం పరిశీలించారు. పినపాక �
నేడు ముంపు ప్రాంతాల్లో మంత్రి అజయ్ పర్యటన ఏడూళ్ల బయ్యారం నుంచి బూర్గంపహాడ్ వరకు.. ప్రభుత్వ విప్ రేగా సమకూర్చిన నిత్యావసర సరుకుల పంపిణీ హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు వరద బాధితులకు �
గతంలో అధ్వానంగా ఇల్లెందు- గుండాల రహదారి వర్షాకాలంలో వాగులు పొంగి దారిపైనే వరద ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు స్వరాష్ట్రం వచ్చాక 30 వంతెనల నిర్మాణం చినుకు రాలితే చాలు.. వాగులు వంకలు ఉప్పొంగుతాయి.. రహదారిపైనే �
గుత్తికోయ ప్రాంతాల్లో పర్యటన పాల్వంచ రూరల్, జూలై 29 : మండలంలోని గుత్తికోయలు నివసించే ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి డ్రైడే నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ‘ఫ్రై డే- డ్రై
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 425 కేంద్రాలకు మహర్దశ అంగన్వాడీ టీచర్ల వేతనం పెంపు.. హెల్పర్ల నియామకం జనాభా ప్రాతిపదికన ప్రక్రియ.. ఇప్పటికే కుటుంబ సర్వే పూర్తి నెల రోజుల్లో ప్రక్ర�
తాళ్లపెంట రైతులకు సీసీఎల్ఏ నుంచి ‘పాస్ పుస్తకాలు’ ‘ధరణి’తోనే భూ రికార్డులు భద్రం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే సండ్ర, ఖమ్మం కలెక్టర్ పెనుబల్లి, జూలై 27: మండలంలోని తాళ్�
‘టిష్యూ కల్చర్’ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం హెక్టారుకు రూ.40 వేలకు పైగా రాయితీ ఖమ్మం జిల్లాలో 342 ఎకరాల్లో సాగు సాగుపై అవగాహన కల్పిస్తున్న ఉద్యానశాఖ అధికారులు ఖమ్మం రూరల్, జూలై 27: పండ్ల తోటల సాగుపై ఖమ్మ
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించాలి కల్లూరు మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వసతి విద్యార్థినులతో కలిసి భోజనం.. పాఠాల బోధన.. కల్లూరు, జూలై 27: ‘మన ఊరు – మన బడి’ పనులను పూర్తి
గోదావరి వరదల కారణంగా గోమాతలకు గ్రాసం కరువైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆ కళాశాల.. విద్యార్థుల క్రమశిక్షణకు నిలయం, ఉన్నత శిఖరాలకు సోపానం.. దశాబ్దాలుగా ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నది.