3,800 మందికి ప్రయోజనం ఎస్సార్పీ-3పై సంబురాలు శ్రీరాంపూర్, ఆగస్టు 12 : సింగరేణిలో బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
ఖమ్మం రూరల్, ఆగస్టు 12: స్వతంత్ర వజోత్సవాలను మండలంలో పలు పాఠశాలల్లో నిర్వహించారు. శుక్రవారం కామంచికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో రిలయన్స్ ఫౌండేషన్ తెలంగాణ సంస్థ వ్యాసరచన పోటీలు నిర్వహించింది. పోటీల్లో �
మధిరటౌన్/కూసుమంచి/బోనకల్లు/చింతకాని/ముదిగొండ/నేలకొండపల్లి/మధిరటౌన్/కూసుమంచి రూరల్/ఎర్రుపాలెం ఆగస్టు 11: అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు సోదరభావానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా జర
భద్రాచలం వద్ద 52 అడుగులకు చేరిన నీటిమట్టం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తప్పిన ముప్పు కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక ఖమ్మం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా తగ్గ�
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి జాతీయ జెండా ఆవిష్కరణ..సామాన్యులకు దక్కిన అవకాశం.. ఖమ్మం జిల్లాలో 4.60 లక్షల జెండాల పంపిణీకి ఏర్పాట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ ప్రజలందర
ఆయన జీవితం ఎందరికో ఆదర్శం స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు, జాతిపిత చరిత్ర తెలిసేలా ‘గాంధీ’ సినిమా ప్రదర్శన థియేటర్లలో మార్మోగిన మహాత్మాగాంధీ నినాదాలు తొలిరోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థుల వీక్షణ థి�
47.00 అడుగులకు చేరుకున్న వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ బుధవారం నాటికి 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం, ఆగస్టు 9:భద్రాచలం వద�
వారి అభివృద్ధి,సంక్షేమానికి అనేక పథకాలు ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ దినోత్సవంలో వక్తలు నెట్వర్క్, ఆగస్టు 9 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆదివాసీల మనుగడ సాధ్యమైందని వక్తలు పేర్కొన్నారు. వారి అభివృద్ధితోపాటు
విద్యుత్ సవరణ బిల్లుల పై వెల్లువెత్తిన నిరసనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ కేటీపీఎస్, బీటీపీఎస్ వద్ద ధర్నా నల్ల చొక్కాలు, బ్యాడ్జీలతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు దమ్మపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం భద్రాచలం వద్ద 36 అడుగుల్లో గోదారి ప్రవాహం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు దమ్మపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం భద్రా�
ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆల�