జిల్లా ప్రజల కల సాకారం వంద ఎంబీబీఎస్ సీట్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.166 కోట్లు విడుదల ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఖమ్మం, ఆగస్టు 6 (నమస్త�
సర్కార్ బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’ భేష్ ఈ విద్యాసంవత్సరం నుంచి ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ రెండు నెలలకోసారి ఏజెన్సీ నిర్వాహకులకు నిధులు పక్కాగా మెనూ అమలు.. వారంలో మూడు రోజులు గుడ్లు ఖమ్మం జిల్లాలో 87వేల మంద�
ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోసిన ప్రొఫె‘సర్’ స్వరాష్ట్ర భావజాల వ్యాప్తిలో ఆయనది ఎనలేని కృషి ఆచార్యుడి కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో మంత్ర�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మామిళ్లగూడెం, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రానైట్ పరిశ్రమలను కాపాడుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని హరిత గార్డెన్స్లో శనివ
ఉమ్మడి జిల్లాలో 41 కేంద్రాలు పరీక్ష రాయనున్న అభ్యర్థులు 21,388 మంది ఉదయం 10 నుంచి 1 గంటల వరకు టెస్ట్ నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేతి వేళ్లకు మెహందీ, టాటూలు ల
బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ 16 వేల కుటుంబాలకు లబ్ధి వరద బాధితులకు కొండంత అండగా కేసీఆర్ మంత్రి పువ్వాడ చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ఖమ్మం, ఆగస్టు3 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): పోటెత్తి�
2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల నిండుకుండలా పాలేరు జలాశయం విస్తారంగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు జలకళ వ్యవసాయ పనుల్లో అన్నదాత బిజీ బిజీ కూసుమంచి, ఆగస్టు 3: వర్షాలు పుష్కలంగా కు�
వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తేనే పథకానికి సార్థకత ఇంతలా ఆదుకున్న సీఎం కేసీఆర్ను ఆదరించాలి దళితబంధు యూనిట్ల పంపిణీలో ఎమ్మెల్యే కందాళ ఖమ్మం రూరల్, ఆగస్టు 3: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్�
జిల్లా పరిషత్లో పెండింగ్ కారుణ్య నియామకాలు పూర్తి తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంత్రి అజయ్కుమార్ ప్రోత్సాహంతో జిల్లా సమగ్రాభివృద్ధి జిల్లా ప్రజాప్రతినిధుల మద్దతుతో మ�
శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలి ‘సమీకృత కలెక్టరేట్’ త్వరితగతిన పూర్తవ్వాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేజీబీవీ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ రఘునాథపాలెం, �
జిల్లాలో 127 మంది బాలకార్మికులకు విముక్తి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మామిళ్లగూడెం, ఆగస్టు 3 : పలు కారణాలతో ఇళ్ల నుంచి తప్పిపోయి, పారిపోయి పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 127 మంది చిన్నారులను గ�
ఈ నెల 7 తేదీ నుంచి నేతన్నకు బీమా పథకం అమలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివరాల సేకరణలో అధికారులు అనారోగ్యం, వృద్ధాప్యంలో ఉన్న చేనేత కార్మికులకూ వర్తింపు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం జాతీయ చేనేత దిన�
ఎస్హెచ్జీ ద్వారా మహిళలకు రుణాలు పిండిమిల్లులు, కిరాణా దుకాణాలు, బ్యూటీపార్లర్లు నెలకొల్పిన లబ్ధిదారులు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సాయం కారేపల్లి మండలంలో 228 మందికి రూ.2 కోట్ల రుణం కారేపల్లి, ఆగ