దుమ్ముగూడెం మండల పర్యటనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ వరద బాధితులను తరలించేందుకు శాశ్వత స్థలాల పరిశీలన ‘పోస్టింగ్’ వీఆర్వోలు వెంటనే రిపోర్టు చేయాలని సూచన దుమ్ముగూడెం/ పర్ణశాల, ఆగస్టు 2: వరద బాధితులక
మిగిలి ఉన్న నిర్మాణ పనులనూ త్వరగా పూర్తిచేయాలి అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఆగస్టు 2: జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీల్లో అదనపు మౌలిక సదుపాయా�
మల్లెమడుగు ‘మన బడి’ పనుల పరిశీలనలో ఖమ్మం కలెక్టర్ రఘునాథపాలెం, ఆగస్టు 2: ఆయనో జిల్లా పాలనాధికారి. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఖమ్మంలోని ఓ పాఠశాల అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మధ�
నేరడిగొండ, జూలై 31 : పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రభుత్వం గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వన�
కుభీర్ మండలంలో 72 క్రీడా మైదానాలు 41 ప్రాంగణాల పనులు పూర్తి నిర్మాణ దశలో 31 హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ క్రీడాకారులు కుభీర్, జూలై 31 : క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది.
ఇంటర్మీడియట్ విద్యార్థినికి అరుదైన నరాల సంబంధిత వ్యాధి రూ.7 లక్షల వరకు వెచ్చించి చికిత్స చేయించిన తల్లిదండ్రులు శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు అవసరం.. దాతల సాయం కోసం ఎదురుచూపు ములకలపల్లి, జూలై 31: భద్రాద్రి క�
సత్తుపల్లి టౌన్, జూలై 31 : విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో సత్తుపల్లి ప్రాంతవాసులు ముందువరుసలో ఉంటారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మిత్ర ఫౌండేషన్, పాల నరసారెడ్డి ట్రస్టు, కొండప�
అపోహలు వద్దు.. అనుమానాలు వద్దు.. శిశువు ఎదుగుదలలో తల్లిపాలే కీలకం ముర్రుపాలు బిడ్డకు అరోగ్యామృతం డబ్బాపాలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు.. గర్భిణులు, బాలింతలకు అవగాహన కార�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు పూర్తయిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధి సత్తుపల్లి, జూలై 31 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామపంచాయతీ కొత్త కాంతులీనుతోంది. త
పేరాయిగూడేనికి చెందిన లబ్ధిదారుడి మనోగతమిదీ..! అశ్వారావుపేట టౌన్, జూలై 30: దశాబ్దాలుగా ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చే�
ఔదార్యం చాటుకున్న బండి పార్థసారథిరెడ్డి ప్రభుత్వ విప్ రేగా ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బాధితులకు వెన్నుదున్నగా టీఆర్ఎస్ వరద నష్టంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరుమెదపరేం.. ?
క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5.5 శాతం తగ్గించిన కేంద్రం విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోలేని నిర్లక్ష్య ధోరణి సాగుపై రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ రైతులనుకాపాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సాయం అ�
గోదావరి ఉగ్రరూపం దాల్చగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వరదలొచ్చి జనం బోరుమన్నా కేంద్ర ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు వాతావరణం అనుకూలించకున్నా కేసీఆర్ వచ్చి ధైర్యం చెపారు పార్లమెంటులో ప్రశ్నిద్దా�
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ రిసోర్స్ పర్సన్లకు పూర్తయిన శిక్షణ, మూడు విడతల్లో టీచర్లకు.. 15 నుంచి కార్యక్రమం అమలుకు శ్రీకారం పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ హెచ్ఎంలు! ఖమ్మం ఎ�