ఇంటర్మీడియట్ విద్యార్థినికి అరుదైన నరాల సంబంధిత వ్యాధి రూ.7 లక్షల వరకు వెచ్చించి చికిత్స చేయించిన తల్లిదండ్రులు శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు అవసరం.. దాతల సాయం కోసం ఎదురుచూపు ములకలపల్లి, జూలై 31: భద్రాద్రి క�
సత్తుపల్లి టౌన్, జూలై 31 : విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో సత్తుపల్లి ప్రాంతవాసులు ముందువరుసలో ఉంటారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మిత్ర ఫౌండేషన్, పాల నరసారెడ్డి ట్రస్టు, కొండప�
అపోహలు వద్దు.. అనుమానాలు వద్దు.. శిశువు ఎదుగుదలలో తల్లిపాలే కీలకం ముర్రుపాలు బిడ్డకు అరోగ్యామృతం డబ్బాపాలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు.. గర్భిణులు, బాలింతలకు అవగాహన కార�
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు పూర్తయిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధి సత్తుపల్లి, జూలై 31 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామపంచాయతీ కొత్త కాంతులీనుతోంది. త
పేరాయిగూడేనికి చెందిన లబ్ధిదారుడి మనోగతమిదీ..! అశ్వారావుపేట టౌన్, జూలై 30: దశాబ్దాలుగా ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చే�
ఔదార్యం చాటుకున్న బండి పార్థసారథిరెడ్డి ప్రభుత్వ విప్ రేగా ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బాధితులకు వెన్నుదున్నగా టీఆర్ఎస్ వరద నష్టంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరుమెదపరేం.. ?
క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 5.5 శాతం తగ్గించిన కేంద్రం విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోలేని నిర్లక్ష్య ధోరణి సాగుపై రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ రైతులనుకాపాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సాయం అ�
గోదావరి ఉగ్రరూపం దాల్చగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వరదలొచ్చి జనం బోరుమన్నా కేంద్ర ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు వాతావరణం అనుకూలించకున్నా కేసీఆర్ వచ్చి ధైర్యం చెపారు పార్లమెంటులో ప్రశ్నిద్దా�
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ రిసోర్స్ పర్సన్లకు పూర్తయిన శిక్షణ, మూడు విడతల్లో టీచర్లకు.. 15 నుంచి కార్యక్రమం అమలుకు శ్రీకారం పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ హెచ్ఎంలు! ఖమ్మం ఎ�
భద్రాద్రి జిల్లాలో మొదలైన అంతర్గత పోరు మాజీ ఎమ్మెల్యే సత్యవతి ఆడియో లీక్లో బయటపడిన విభేదాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చర్చనీయాంశంగా కమలం నేతల వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ)/ భ
వారిది ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో మరో మాట వరద బీభత్సంపై నోరు మెదపని జాతీయ పార్టీలు ఎంపీలు నామా, కవిత, పార్థసారథిరెడ్డి, వద్దిరాజు ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో వరద బీభత్సంతో ఎన్నో గ్రామాలు
జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో 94 మంది వైద్యులు.. 12 రకాల క్లినికల్ స్పెషలిస్టులు పెరిగిన సాధారణ ప్రసవాల సంఖ్య ప్రతి వ్యాధికీ రోగ నిర్ధారణ ఇక్కడే.. 380 పడకల ద్వారా అత్యవసర సేవలు ఆసుపత్రికి క�
భద్రాచలం, జూలై 29: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఉపాలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని బేడా మండపంలో ఉంచి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. �
చోరీ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నపురెడ్డిపల్లి, జూలై 29: జిల్లాలోని పలు మండలాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని నుంచి రూ.3.73 �
పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గురుకుల పాఠశాల పరిశీలనలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల మధిర రూరల్, జూలై 29: మండలంలోని కృష్ణాపురం సమీపంలో ఉన్న బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశ�