47.00 అడుగులకు చేరుకున్న వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ బుధవారం నాటికి 55 అడుగులకు చేరే అవకాశం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం, ఆగస్టు 9:భద్రాచలం వద�
వారి అభివృద్ధి,సంక్షేమానికి అనేక పథకాలు ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ దినోత్సవంలో వక్తలు నెట్వర్క్, ఆగస్టు 9 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆదివాసీల మనుగడ సాధ్యమైందని వక్తలు పేర్కొన్నారు. వారి అభివృద్ధితోపాటు
విద్యుత్ సవరణ బిల్లుల పై వెల్లువెత్తిన నిరసనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ కేటీపీఎస్, బీటీపీఎస్ వద్ద ధర్నా నల్ల చొక్కాలు, బ్యాడ్జీలతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు దమ్మపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం భద్రాచలం వద్ద 36 అడుగుల్లో గోదారి ప్రవాహం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు దమ్మపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం భద్రా�
ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆల�
నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శన ఖమ్మం జిల్లాలో 17 థియేటర్ల ఎంపిక ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు షో రోజుకు 9,807 మందికి అవకాశం ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలోని 17 థియేటర్ల
నేడు పీర్ల పండుగ అమరుల స్మరణతో ఊరేగింపు ఖమ్మం కల్చరల్/ కూసుమంచి, ఆగస్టు 7: మహ్మదీయుల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పం
సత్తుపల్లి, ఆగస్టు 8 : మూడు రోజులుగా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో మండలంలోని చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మండలంలో 79.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై
డీఈవో కార్యాలయంలో సమీక్షలో కలెక్టర్ గౌతమ్ ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: విద్యార్థులు గాంధీ సినిమా వీక్షించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో పాఠశా�
చేపలు పడితేనే వారికి పూట గడిచేది.. దశాబ్దాలుగా వారు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు.. చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు..
22వ తేదీ వరకు ఘనంగా వజ్రోత్సవాలు గడప గడపకూ జాతీయ పతాకాల పంపిణీ ప్రతి థియేటర్లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు.. మహిళలకు ముగ్గుల పోటీలు భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (నమస్తే
24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇతర రాష్ర్టాలకు ఆదర్శం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అల్లీపురంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకస్థాపన రఘునాథపాలెం, ఆగస్టు 7 : కోతల్లేకుండా 24గంటలు నాణ్యమ
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని 17 కేంద్రాల్లో 7,932 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,358 మంది హాజరయ్యారు.