ఖమ్మం ఎడ్యుకేషన్/ రఘునాథపాలెం, ఆగస్టు 18: నగరంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వజ్ఞ పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికలు వేషధారణల
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శిబిరాలు క్యాంపులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు వందలాది యూనిట్ల రక్త సేకరణ ఖమ
40 శాతం వాల్యుయేషన్ పూర్తి 72 వేల సమాధాన పత్రాలు కరెక్షన్ ఈ నెల 22 లోపు పూర్తి ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్ట్ 17: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ షురూ అయింది. జూలైలో జరిగిన ఇంటర్మీడియ�
ప్రతి జిల్లాలోనూ లక్ష్యాలను పూర్తి చేయాలి తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది కలెక్టర్ల వీసీలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటాం: కలెక్టర్ ఖమ్మం, ఆగస్టు 17: హరితహారం కార్యక్రమ�
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలి ప్రధాన ఆసుపత్రి రక్తదానం శిబిరంలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఖమ్మం సిటీ, ఆగస్టు 17: ఆపత్కాలంలో రక్తాన్ని అందించే వారు ప్రాణదాతలతో సమానమని ఖమ్మం కలెక్టర
ఖమ్మం, ఆగస్టు 17: జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన దృష్ట్యా ఈ ఏడాది నుంచి తరగతుల ప్రారంభానికి భవనాలు, సౌకర్యాలపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ఏర్పా
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ముందంజ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొండాయిగూడెం సొసైటీ కార్యాలయం, గోదాము ప్రారంభోత్సవం ‘సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు.. రాష్ట్రంలో రైతుల కోసం అ�
వజ్రోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం వేడుకలకు సిద్ధమైన పోలీస్ పరేడ్ మైదానం జెండా ఆవిష్కరించనున్న మంత్రి అజయ్కుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారు�
గోదావరి దోబూచులాట 50.80 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతున్న రెండోప్రమాద హెచ్చరిక అప్రమత్తంగా యంత్రాంగం భద్రాచలం, ఆగస్టు 14: భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతున్నది. శనివారం రాత్రి 10 గంటలకు 50.50 అడుగులు ఉన్న ప్రవా�
సత్తుపల్లి, ఆగస్టు 14 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేయూత అందించి పాఠశాల అభివృద్ధికి దాతలు దోహదపడడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ లకారం ట్యాంక్బండ్పై విగ్రహావిష్కరణ ఖమ్మం, ఆగస్టు 14: రాజనీతిజ్ఞుడు, ఆదర్శప్రాయుడు చేకూరి కాశయ్య అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. న
ఖమ్మం, ఆగస్టు 14: ఖమ్మం కార్పొరేషన్లోని నయాబజార్ కళాశాల వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన చిర్రా సందీప్, ఇటీవల నేలకొండపల్లి మండలంలోని సుర్థేపల్లిలో చెక్డ్యాంలో గల్లంతై పడిగల వె�