కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముగ్గుల పోటీలు ఖమ్మం కల్చరల్, ఆగస్టు 20;స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబురాల్లో భాగంగా ఊరూరా రంగవల్లులు విరిశాయి.. అవనిని ముద్దాడిన మువ్వన్నెలు కనువ
29 స్కూల్స్, మూడు కాంప్లెక్స్ యాజమాన్యాలు గైర్హాజరు ఆడిటింగ్కు మరో అవకాశం: డీఈవో ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 20: గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా
సాయం చేసే గుణం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలెపల్లి గ్రామంలోని మానసిక వికలాంగుల కేంద్ర
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత కరోనా సమయంలో నిలిచిన పథకం మళ్లీ విద్యార్థుల జాబితా సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2,400 మంది అర్హులు ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 జమ గ్రామీణ వ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు విజేతలకు బహుమతులు అందజేసిన ఇరు జిల్లాల కలెక్టర్లు వజ్రోత్సవాల వేళ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటార�
సర్దార్ సర్వాయి జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బహుజన బంధువు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఉమ్మడి ఖమ్మంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అధికారుల�
సత్తుపల్లి, ఆగస్టు 18 : సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గురువారం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ నివాళుల�
జాగ్రత్తలు పాటిస్తే మేలు సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో మార్పుల కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సీజనల్ వ్య�