కూసుమంచి/ఎర్రుపాలెం/మధిర రూరల్/ వైరా రూరల్/కారేపల్లి/ సత్తుపల్లి రూరల్/ రఘునాథపాలెం, ఆగస్టు 22: రఘునాథపాలెం మండలంలోని కోయచలక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థి జునైద్, సత్తుపల్లి
సత్తుపల్లి, ఆగస్టు 22 : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు అన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వృథా నీటిని ఒడిసి పట్టేందుకు చెక్డ్యాంలు, జలాశయాల నిర్మాణం భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలకు జలకళ ఖమ్మం జిల్లాలో పుష్కలంగా భూగర్భజలాలు ఏటా రెండు పంటలకు ఢోక
విద్యార్థులూ.. కళాశాల ఎంపికలో అప్రమత్తత అవసరం ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్కే మొగ్గు ఎలక్ట్రానిక్స్ కోర్సుకూ ఆదరణ కళాశాలలో మౌలిక సదుపాయాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్పై ఆరా తీయాలి.. డిమాం
కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముగ్గుల పోటీలు ఖమ్మం కల్చరల్, ఆగస్టు 20;స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంబురాల్లో భాగంగా ఊరూరా రంగవల్లులు విరిశాయి.. అవనిని ముద్దాడిన మువ్వన్నెలు కనువ
29 స్కూల్స్, మూడు కాంప్లెక్స్ యాజమాన్యాలు గైర్హాజరు ఆడిటింగ్కు మరో అవకాశం: డీఈవో ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 20: గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా
సాయం చేసే గుణం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలెపల్లి గ్రామంలోని మానసిక వికలాంగుల కేంద్ర
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత కరోనా సమయంలో నిలిచిన పథకం మళ్లీ విద్యార్థుల జాబితా సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2,400 మంది అర్హులు ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 జమ గ్రామీణ వ�