రాత పరీక్ష ప్రశాంతం ఎనిమిది జిల్లాల వ్యాప్తంగా 187 కేంద్రాలు 98,882 మందికి 77,907 మంది హాజరు నేడు పరీక్ష ‘కీ’ విడుదల పరీక్షా కేంద్రాలను సందర్శించిన డైరెక్టర్ చంద్రశేఖర్ కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 4: సింగర�
ప్రజాబలం ఉన్న నేత కేసీఆర్ జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పెగళ్లపాడులో పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరికలు ఎర్రుపాలెం, సెప్టెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాల వల్లే వివిధ రాజకీయ ప�
భద్రాచలం, సెప్టెంబర్ 4: మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరద ముంపునక�
భద్రాద్రి జిల్లా సమీకృత కలెక్టరేట్ సిద్ధమైంది. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబైంది. కొత్తగూడెం, పాల్వంచ మధ్య రూ.44.98 కోట్ల నిధులతో 1.50 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (26 ఎకరాలు)లో కలెక్టరే�
రవాణాకు అడ్డంకులు.. సీతబంధం, నిమ్మవాగులు వానకాలంలో వాగులు పొంగి జల దిగ్బంధం రూ.5 కోట్ల నిధులతో రెండు బ్రిడ్జిల నిర్మాణం తీరిన వాహనదారులు, ప్రయాణికులకు ఇక్కట్లు కామేపల్లి, సెప్టెంబర్ 3: కామేపల్లి మండలంలో ప�
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ శనివారం తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో అదునుకు అదనంగా కురిసిన వర్షం ఇప్పటికే 1,99,168 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు మరో 2 లక్షల ఎకరాలతో వచ్చే నెలలో పూర్తికానున్న క్రాప్ బుకింగ్ గిట్టుబాటు ధరలతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పత్తి, �
పింఛన్ల్ల మంజూరుతో ఆర్థిక భరోసా రూరల్ మండలంలో మరో 3,241 మందికి పింఛన్ ఖమ్మం రూరల్, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తం మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో రూరల్ మండలంలో పండుటాకులు సంబురాలు చేస
కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన్విత్కు స్థానం కరాటేలో ఇప్పటి వరకు 20 గోల్డ్ మెడల్స్ గతంలోనూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మన్విత్ సొంతం సత్తుపల్లి టౌన్, ఆగస్టు 29: మన తె�