ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. మెయిన్స్లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు.
జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన తిరుమలా ఆలిండియా 23వ ర్యాంకు, గాయత్రి 26, నరేందర్ 50, వినీశ్ 55, పావని 56, గీతాశ్రీ 111, చరణ్ 179, జుబితా శ్రీ 195, ఈశ్వర్సాయి గణేశ్ 305, మహేశ్ 405వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. వెయ్యిలోపు ఓపెన్ కేటగిరీలో 3 ర్యాంకులు, వివిధ కేటగిరీలో 50లోపు 5 ర్యాంకులుసాధించారన్నారు. అడ్వాన్స్డ్కు 467 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, మాధుర్, వర్మ, చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నగరంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన అఖిల్ సాయి 261, కే.వెంకటరమణ 355, హేమంత్ 808, శైలేశ్ 822, విష్ణువరుణ్ 1093, సంధ్య 1581, ఆనంద్కుమార్ 1650వ ర్యాంక్తో రాణించినట్లు వివరించారు. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ గుర్రం రాంచందర్రావు, అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో నగరంలోని న్యూవిజన్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని కళాశాల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. కళాశాలకు చెందిన కే వైభవ్చౌదరి 99.97 పర్సంటైల్తో ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 316వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 33వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. 21 మంది విద్యార్థులు 5 వేల లోపు ర్యాంకులు సాధించారన్నారు. కౌషిక్ 36, యశ్వంత్ 105, జ్ఞాన కృష్ణ కౌషిక్ 135, స్నేహిల్ శివాన్ 159, తేజ 212, సాయి అమృతవర్షిణి 308, జయశీల 324వ ర్యాంకులతో రాణించినట్లు వివరించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మాచారి, శ్రీనివాసరావు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో నగరంలోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. కళాశాలకు చెందిన ప్రదీప్నాయక్ 97, తేజ్కిరణ్ 254, హరిచంద్ర 425, వర్షిణి 887, క్రితిన్ 935, షిషిరో 975, శ్రీనిత 1012వ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. 88 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి, శాంతి, అధ్యాపకులు అభినందించారు.జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో..
ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 8: జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. మెయిన్స్లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు.
జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన తిరుమలా ఆలిండియా 23వ ర్యాంకు, గాయత్రి 26, నరేందర్ 50, వినీశ్ 55, పావని 56, గీతాశ్రీ 111, చరణ్ 179, జుబితా శ్రీ 195, ఈశ్వర్సాయి గణేశ్ 305, మహేశ్ 405వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. వెయ్యిలోపు ఓపెన్ కేటగిరీలో 3 ర్యాంకులు, వివిధ కేటగిరీలో 50లోపు 5 ర్యాంకులుసాధించారన్నారు. అడ్వాన్స్డ్కు 467 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, మాధుర్, వర్మ, చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నగరంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన అఖిల్ సాయి 261, కే.వెంకటరమణ 355, హేమంత్ 808, శైలేశ్ 822, విష్ణువరుణ్ 1093, సంధ్య 1581, ఆనంద్కుమార్ 1650వ ర్యాంక్తో రాణించినట్లు వివరించారు. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ గుర్రం రాంచందర్రావు, అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో నగరంలోని న్యూవిజన్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని కళాశాల చైర్మన్ సీహెచ్జీకే ప్రసాద్ తెలిపారు. కళాశాలకు చెందిన కే వైభవ్చౌదరి 99.97 పర్సంటైల్తో ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 316వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 33వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. 21 మంది విద్యార్థులు 5 వేల లోపు ర్యాంకులు సాధించారన్నారు. కౌషిక్ 36, యశ్వంత్ 105, జ్ఞాన కృష్ణ కౌషిక్ 135, స్నేహిల్ శివాన్ 159, తేజ 212, సాయి అమృతవర్షిణి 308, జయశీల 324వ ర్యాంకులతో రాణించినట్లు వివరించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మాచారి, శ్రీనివాసరావు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో నగరంలోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. కళాశాలకు చెందిన ప్రదీప్నాయక్ 97, తేజ్కిరణ్ 254, హరిచంద్ర 425, వర్షిణి 887, క్రితిన్ 935, షిషిరో 975, శ్రీనిత 1012వ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. 88 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి, శాంతి, అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో హార్వెస్ట్ విద్యార్థులు అద్భుతంగా రాణించి ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల అధిపతి పోపూరి రవిమారుత్ తెలిపారు. కళాశాలకు చెందిన ధనుంజయ్ 99.96 పర్సంటైల్లో ఆలిండియా 46వ ర్యాంక్, అన్షితారెడ్డి 99.66 పర్సంటైల్తో 373వ ర్యాంక్, ప్రీతమ్ 449, లక్ష్మీవిక్రాంత్తేజ 691, జగదీశ్ 895, ఆదర్శ్ 942వ ర్యాంక్తో రాణించినట్లు వివరించారు. 179 మంది విద్యార్థులు హజరుకాగా 18 మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.