పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలి వరద తగ్గే వరకూ ముంపు ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉండాలి వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి హనుమంతరావు భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, జూ
సత్తుపల్లి టౌన్, జూలై 16: సీఎం కేసీఆర్తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకం అమలవుతోందని అన్నారు. మండలంలోని కిష్టాపురం �
భద్రాచలం, జూలై 16: ‘తల్లీ శాంతించూ..’ అంటూ గోదారమ్మకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం వద్ద వారం రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ఏజెన్సీని అతలాకుతలం చేసింది. 1990 ఆగస్ట�
మామిళ్లగూడెం, జూలై 15 : దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి ఆర్ధికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శుక్రవారం కల
మధిరరూరల్, జూలై 15: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర నియోజకవర్గ స్పెషలాఫీసర్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వీ సుబ్బారావు అన్నారు. శుక్రవారం మండలంలోని నిధానపురం గ్రామంలో జరుగు�
జలమయమైన బూర్గంపహాడ్ మండలం సారపాక వీధుల్లోకి వరద రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం వేలాది మంది పునరావాస కేంద్రానికి తరలింపు బూర్గంపహాడ్, జూలై 15: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూ�
ప్రమాదపుటంచున ప్రవాహం 64 అడుగులకు చేరుకున్న నీటిమట్టం భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు బంద్ భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ అమలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి అజయ్కుమార్�
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ భధ్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (నమస్తే తెలంగాణ): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగు
ఇప్పటివరకు ఏడేళ్లలో 1,150మంది బాలకార్మికులను గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఎనిమిదోసారి ‘ఆపరేషన్ ముస్కాన్’కు శ్రీకారం చుట్టారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న �
సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ఖమ్మం/ రఘునాథపాలెం/ ఇల్లెందు, జూలై 14: కేంద్రం మోటరు వాహనాలపై తీసుకొచ్చిన 714 జీవోను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల సంబురాలు వెల్లువెత్తుతున్నాయ�
సాధారణ ప్రసవాల శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఆసుపత్రుల్లో రాత్రి విధులు తప్పనిసరిగా నిర్వహించాలి వైద్య అధికారులు, గైనకాలజిస్టుల సమావేశంలో కలెక్టర్ మామిళ్లగూడెం, జూలై 14: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస�
ఖమ్మం సిటీ, జులై 14: మాతా శిశు ఆరోగ్యం సామాజిక బాధ్యత అని యునిసెఫ్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం వారు డీఎంహెచ్వో మాలతితో సమావేశమయ్యారు. జిల్లాలో మాతాశిశు సంరక్షణపై తీసు�
కొత్తకారాయిగూడెంలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పెనుబల్లి, జూలై 12 : అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా లబ్ధిదారులకు నేరుగా యూనిట్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేస�