కత్తులతో బెదిరించి దోచుకున్న దొంగలు 65 తులాల బంగారం, రూ.1.48లక్షల నగదు ఎత్తుకెల్లిన దుండగులు మామిళ్లగూడెం, జూలై 7 : ఖమ్మం నగరంలో భారీ చోరీ జరిగిన సంఘటన బుధవారం రాత్రి చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం నగరంల�
పబ్బం గడుపుకునేందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు పూర్తి పారదర్శకతతోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు, టీఆర్ఎస్ నేత పగడాల ఖమ్మం, జూలై 7: పేదల ఆత్మగౌరవం చాటేలా మంత్రి అజయ�
ఖమ్మం సిటీ, జూలై 7: ఖమ్మంలోని వింగ్స్ జోయా సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా ఇద్దరు కవలలు జన్మించారని డాక్టర్ నైమా సుల్తానా వెల్లడించారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. గురు
అక్కాతమ్ముడిని ఢీకొన్న ఐషర్ వ్యాన్ అక్కడికక్కడే అక్క మృతి, లారీ కింద ఇరుక్కున్న తమ్ముడు కల్లూరు రూరల్, జూలై 7: బంధువుల ఇంట శుభకార్యానికి ఆ అక్కాతమ్ముడు కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. వేడుక అనంతరం తిరి
నేరస్తుల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలి తొలి సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ వినీత్ కొత్తగూడెం క్రైం, జూలై 5: సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి �
అవగాహనతో సాగు చేస్తే అధిక లాభాలు సాధ్యమే.. మెళకువలతోవివిధ పంటలు పండిస్తున్న యువ రైతులు స్వల్ప, దీర్ఘకాలిక పంటలతో ఆదాయం గడిస్తున్న అన్నదాతలు అధిక దిగుబడితో కౌలు వ్యవసాయంలోనూ లాభార్జన అశ్వారావుపేట టౌన్/
వైద్య యంత్రాంగం మంచిపేరు తెచ్చుకోవాలి జనరల్లోనూ ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య పెరగాలి అప్పుడే దవాఖానకు అదనపు నిధులు సమకూరుతాయి అవార్డు లేదా రివార్డు కోసం ప్రభుత్వంతో చర్చిస్తాం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ �
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి టౌన్, జూలై 5 : అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై వైద్యం చేయించుకుని ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పేదలకు అందించే ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయన�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం విద్య, వైద్య రంగాలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం అదనపు గదుల ప్రారంభంలో మంత్రి అజయ్కుమార్ అభ�
ఆయన ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్, పువ్వాడ �
ఎస్పీ సునీల్ దత్కు ఘన వీడ్కోలు భావోద్వేగానికి గురైన సునీల్దత్ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ వినీత్ కొత్తగూడెం క్రైం, జూలై 4 : ఉద్యోగోన్నతి పొందిన ఐపీఎస్ అధికారి జి.వినీత్ జిల్లా ఎస్పీగా సోమవ�
పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్న పారిశ్రామికవేత్త రెబ్బవరం గ్రామాభివృద్ధికి కదిలిన తాళ్లూరి సతీశ్ రూ. లక్షలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి రామాలయ నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం వైరా, జూలై 4 : తాను జన్మించి�
సొంత మండలంలోనే కొలువు ములకలపల్లి, జూన్ 4: నిరుపేద వ్యవసాయ కూలీ దంపతులకు ఇద్దరు బిడ్డలు. వారిద్దరూ బాగా చదువుకున్నారు. కానిస్టేబుల్ కొలువు సాధించారు. తమ సొంత మండలంలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం.. పోలీస్�
జిల్లావ్యాప్తంగా 426 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక క్షేత్రస్థాయిలో పనులను గుర్తించిన ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే 241 బడుల్లో పనులు ప్రారంభం l రూ.60 కోట్ల నిధులతో పనులు ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 4: ‘మన ఊరు- మన బడి’ ప�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు రూరల్, జూలై 4 : అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న మణుగూరుతోపాటు అన్ని వర్గాలు, కులాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే న్యాయం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, �