పంటల మార్పుతో లాభాల బాట మెలకువలు పాటిస్తే సత్ఫలితాలు ఐదు సూత్రాలపై వ్యవసాయశాఖ దృష్టి గ్రామగ్రామాన రైతులకు అవగాహన భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ):మోతాదుకు మించి రసాయనిక ఎరువులు, పురుగు మందు
ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం అన్ని వసతులతో వైకుంఠధామం పారిశుధ్య నిర్వహణతో వ్యాధులు దూరం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శం ముదిగొండ, జూన్ 22: ఒకప్పుడు పెద్ద మండవ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేద�
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : జనావాసాల మధ్య పందుల సంచారం లేకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన
రాష్ర్టానికే తలమానికమైన ఆయిల్పాం సాగు చేపట్టాలి ఉద్యానవన రాష్ట్ర ఉప సంచాలకుడు మధుసూదన్ ఖమ్మం వ్యవసాయం/ కొణిజర్ల, జూన్ 2: రైతులు మార్కెట్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని రాష్ట�
రెండు ఓసీల నుంచి అధిక బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఇల్లెందు ఏరియా పొరుగు రాష్ర్టాల పవర్ ప్లాంట్లకూ ఇక్కడి నుంచే బొగ్గు.. జీ-13, 15 వంటి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు భవిష్యత్లో జేకే-5 ఓసీ విస్త
మామిళ్లగూడెం, జూన్ 21 : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లాలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం
మామిళ్లగూడెం, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఖమ్మం నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నార
‘మన ఊరు – మన బడి’ ద్వారా మౌలిక సదుపాయాలు ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ లింగాల కమల్రాజు మామిళ్లగూడెం, జూన్ 21: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల క�
మధిర టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వర్ధంతిని స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి న�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్లైన్ షాపింగ్పై రోజురోజుకు క్రేజ్ పెరుగుతున్నది. కేవలం నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్లైన్ కొనుగోళ్లు నేడు మారుమూల పల్లెలకు సైతం విస్తరించాయి. ప్రజలు ఆన్లైన్ కొనుగ
జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫిట్నెస్ పత్రం పొందిన తరువాతనే స్కూల్ బస్సులు రోడ్డెక్కాలని ఖమ్మం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ప్రైవేటు విద్యాసంస్థల యాజ