గుండాల మండల పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గుండాల, జూన్ 13: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సోమవారం గుండాల మండలంలో విస్తృత�
మామిళ్లగూడెం, జూన్ 13: మహిళలు, చిన్నారుల రక్షణ, సురక్షితమైన సమాజం కోసం మంచి పనితీరు కనబర్చినందుకు ఖమ్మం షీటీమ్కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభా అవార్డులు లభించాయి. కాగా, ఈ అవార్డు అందుకున్న ఖమ్మం షీ టీమ్ను
మంత్రి కేటీఆర్ను చూసేందుకు కదలివచ్చిన అభిమాన తరంగం జన హృదయ నేతకు ఘన స్వాగతం గులాబీమయంగా ఖమ్మం నగరం అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. ఉరకలెత్తిన ఉత్సాహం వెల్లువైంది.. జన హృదయాల్లో నయా జోష్ నింపింది.. వెరసి ఖ�
ఖమ్మం అభివృద్ధిని సీఎం కేసీఆర్కు చూపిద్దాం కార్పొరేటర్లు ప్రజలతో మమేకం కావాలి నగర కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగరంలో జీవో 58 కింద భూ క్రమబద్ధీక�
అభివృద్ధికి నమూనా నగరపాలక సంస్థ గతంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం ఖమ్మం 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసింది? మత పిచ్చిలేపి మసీదులు తవ్వుదామంటున్నడు బండి సం�
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నగర ప్రజలు మామిళ్లగూడెం, జూన్ 11: యువనేత, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో రూ.100 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. హైదరాబ�
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఖమ్మం జిల్లాలో 33,518మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 16,747మంది అభ్యర్థులు ఆయా రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 11 : ఉపాధ్యాయ అర్హత ప
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అపూర్వ ఆదరణ వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఖమ్మంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం పార్టీ పటిష్టతపై దిశా నిర్దేశం ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతిని�
వెలుగుచూస్తున్న ఇన్స్టెంట్ లోన్ యాప్ల బాగోతం మొత్తం నగదు చెల్లించినా వదలని చిక్కులు డబ్బు తీసుకున్న వ్యక్తి పరువు తీసేలా చర్యలు లీగల్ నోటీసులు ఇస్తామంటూ బెదిరింపులు లక్ష్మీదేవిపల్లి, జూన్ 10: అత్�
ములకలపల్లి, జూన్10 : దళితుల ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకో�
పాఠశాలల్లో గ్రీనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి సమీక్ష సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 10: ‘మన ఊరు – మన బడి’కి ఎంపిక చేసిన 368 పాఠశాలల్లో 365 పాఠశాలలకు మరమ్మతుల నిర్వహణకు �