జొన్నరొట్టె, రాగి జావకు పెరుగుతున్న క్రేజ్ ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ఇల్లెందు రూరల్, జూన్ 10: కరోనా మానవాళికి కొత్త పాఠాలు నేర్పింది. ఆరోగ్య సూత్రాలను వంటపట్టించింది. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద�
మణుగూరు రూరల్, జూన్ 10: సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో ముందుండేందుకు ప్రయత్నించే మణుగూరు ఏరియా కార్మికులకు సంక్షేమాన్ని అందించడంలోనూ యాజమాన్యం వెనుకడుగు వేయడం లేదు. టీబీజీకేఎస్ వినతుల మేరకు క�
మణుగూరు టౌన్, జూన్ 10: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శుక్ర�
మంత్రి అజయ్తో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం సర్దార్ పటేల్ స్టేడియంలో బహిరంగ సభ పల్లె, పట్టణ ప్రగతిపై దిశా నిర్దేశం పర్యటనకు ఏర్పాట్లు పూర్త�
‘ఆజాదీ కా అమృత్’లో బాలాజీ ఎస్టేట్స్కు అరుదైన గౌరవం ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా బెస్ట్ ట్యాక్స్ పేయర్గా శ్రీ బాలాజీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవికి అరుదై�
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర టౌన్, జూన్ 10: పట్టణ ప్రగతి కార్యక్రమంతో మధిరలో అభివృద్ధి పనులు పరుగు పెడుతున్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. స్థానిక 2వ వార్డులో పట్టణ ప్రగతి పనులను శ�
ఖమ్మం జిల్లాలో మిల్లర్లు ప్రతి సీజన్లో 100 శాతం సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ యంత్రాంగం ఒకటికి రెండుసార్లు గడువు పొడిగించినా.. మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించేవార�
రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 11వ తేదీన ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నియోజకవర్గంలోని వివిధ ప్రాం�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందడి కనిపించింది. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులు, ఇతర జలాశయాల్లో సైతం మత్స్య కార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు.
లే అవుట్లలో ఓపెన్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించి లే అవుట్లు, కెనాల్ బండ్లు, పారిశ�
‘యువత పెడదోవను వీడి సేవలందిస్తూ సన్మార్గంలో నడవాలి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ పిలుపును ఆదర్శంగా తీసుకున్న ఆ యువకులు సేవా మార్గాన్ని ఎంచుకుని సమాజ సేవకు నడుం బిగించారు. తమ ఊరికి ఉపకారం చేయ�
ఖమ్మం పరిపాలనా అడిషనల్ డీసీపీగా డాక్టర్ శబరీశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీస్ కమిషనర్ విష్ణు యస్.
ఆకర్షణీయమైన భారీ సెట్టింగ్తో గల డిస్నీలాండ్ ముఖద్వారం. లోపలికి వెళితే ఎన్నో విన్యాసాలు, వినోదాల హరివిల్లులు ఊగిసలాడుతాయి.. మండు వేసవిలో చల్లటి ఆనందాల విందు డిస్నీలాండ్.
పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన ఏసీపీ వెంకటేశ్తో కలి
పల్లెప్రగతిలో చేపడుతున్న పనులన్నీ ప్రజలకు ఉపయోగకరమని ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో, చనిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు