ఖమ్మం లీగల్, జూన్ 5: విరివిగా మొక్కల పెంచి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ నగ�
రఘునాథపాలెం, జూన్ 5: సేవా దృక్పథాన్ని అలవర్చుకొని కమ్మ జాతికి వన్నె తీసుకురావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ‘ఖమ్మం నగ�
రైతుబంధుకు ఆంధ్రా రైతులు ఫిదా రాష్ట్రంలో భూముల కొనుగోలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సాగు లాభాల బాట కల్లూరు, జూన్ 4;తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న విషయం యావ�
ప్రకృతి రక్ష.. మానవాళి రక్ష చేయి చేయి కలుపుదాం.. మొక్కలు నాటుదాం.. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుదాం.. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కథనం లక్ష్మీదేవిపల్లి/ కొత్తగూడెం టౌన్, జూన్ 4 : ధరణి భగభగ మండుతో�
ఖమ్మం, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. గ్రామగ్రామాన పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య నివారణ చర్యలు, డ్రైనేజీల పరిశుభ్రత, డంప
ఖమ్మం బుక్ ఫెయిర్కు మూడో రోజూ పోటెత్తిన పాఠకులు ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 4: ఖమ్మంలోని జాతశ్రీ వేదికపై సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభం ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు తొలిరోజు హోరెత్తిన ర్యాలీలు, పాదయాత్రలు పనులను గుర్తించిన అధికారులు, ప్రజాప్రతిన�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడిబాట ప్రారంభం ఉదయం 7 నుంచి 11గంటల వరకు ఇంటింటికీ ఉపాధ్యాయులు ‘మన ఊరు – మన బడి’, ‘ఇంగ్లిష్ మీడియం’పై అవగాహన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో భాగస్వామ్యం ఖమ్మం ఎడ్యుక�
రోహిణిలో రోజురోజుకూ పెరుగుతున్న తీవ్రత 44 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు కొత్తగూడెం కల్చరల్ జూన్ 3;భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ఎండలు భగభగ మండుతున్నాయి. రోహిణి కార్తె
‘ప్రగతి’తోనే గ్రామాలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఖమ్మం, జూన్ 3, (నమస్తే తెలంగాణ ప్రతిన�
ఎనిమిదేండ్లలో అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ స