ఖమ్మం జిల్లాలో మిల్లర్లు ప్రతి సీజన్లో 100 శాతం సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ యంత్రాంగం ఒకటికి రెండుసార్లు గడువు పొడిగించినా.. మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించేవార�
రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 11వ తేదీన ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నియోజకవర్గంలోని వివిధ ప్రాం�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందడి కనిపించింది. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులు, ఇతర జలాశయాల్లో సైతం మత్స్య కార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు.
లే అవుట్లలో ఓపెన్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించి లే అవుట్లు, కెనాల్ బండ్లు, పారిశ�
‘యువత పెడదోవను వీడి సేవలందిస్తూ సన్మార్గంలో నడవాలి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ పిలుపును ఆదర్శంగా తీసుకున్న ఆ యువకులు సేవా మార్గాన్ని ఎంచుకుని సమాజ సేవకు నడుం బిగించారు. తమ ఊరికి ఉపకారం చేయ�
ఖమ్మం పరిపాలనా అడిషనల్ డీసీపీగా డాక్టర్ శబరీశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీస్ కమిషనర్ విష్ణు యస్.
ఆకర్షణీయమైన భారీ సెట్టింగ్తో గల డిస్నీలాండ్ ముఖద్వారం. లోపలికి వెళితే ఎన్నో విన్యాసాలు, వినోదాల హరివిల్లులు ఊగిసలాడుతాయి.. మండు వేసవిలో చల్లటి ఆనందాల విందు డిస్నీలాండ్.
పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన ఏసీపీ వెంకటేశ్తో కలి
పల్లెప్రగతిలో చేపడుతున్న పనులన్నీ ప్రజలకు ఉపయోగకరమని ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో, చనిపోయిన మొక్కల స్థానంలో మొక్కలు
లే ఔట్ల ఆమోదపు అనుమతులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. జిల్లా స్థాయి లే ఔట్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఖమ్మం నగర పాలక సంస
జ్ఞానమంతా పంచభూతాల దగ్గరే ఉందని ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారు, ప్రజల జీవితాలతో మమేకమైన వారే అద్భుతమై
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కమ్యూనిటీ హాల్ సకల హంగులతో కార్మికుల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చింది. పీవీ కాలనీలో ఏసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటిక�
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం న�
అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య సంరక్షణ నిలయాలు ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కారేపల్లి, జూన్ 8 : ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. జామల్లపల్�
58, 59 జీవో నంబర్ల ద్వారా 13,018 దరఖాస్తులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 44 ప్రత్యేక బృందాలు నగర కార్పొరేషన్లోనే సగానికి పైగా దరఖాస్తులు రెగ్యులరైజ్ కానుండడంతో నిరుపేదల హర్షాతిరేకాలు ఖమ్మం, జూన్ 6: తెలంగాణ ప్రభుత్�