విద్యుత్ లో వోల్టేజీ సమస్యలకు చెక్ ఆళ్లపల్లిలో రూ.1.60 కోట్లతో సబ్స్టేషన్ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఫలితంగా గణనీయంగా పెరిగిన కనెక్షన్లు ఆళ్లపల్లి, జూన్ 18: ఒకప్పుడు నిత్యం అంతరాయాలతో కాలం వెళ్ల�
మండాలపాడుకు మృతదేహాలు స్నేహితులకు అంతిమ వీడ్కోలు పలికిన గ్రామస్తులు పెనుబల్లి, జూన్ 17: కల్లూరు మండలం గోపాలదేవ బోయినపల్లిలో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మండలంలోని మండాలపాడుకు చెందిన ఇడుపుల
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 219 కేంద్రాలు లక్ష టన్నుల సేకరణే లక్ష్యం ఇప్పటివరకు 70 వేల టన్నుల సేకరణ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు 10,974 మంది రైతుల ఖాతాల్లో రూ.145.22 కోట్లు జమ ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతి�
ఖమ్మం జిల్లాలో 7.12 లక్షల పుస్తకాలు సిద్ధం త్వరలో పాఠశాలలకు .. ప్రతి పుస్తకంపై కోడ్ నంబర్ ముద్రణ విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగు,ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలు ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న డీఈవో ఖమ్మ�
శరవేగంగా యానంబైలు బ్రిడ్జి పనులు ఇప్పటికే పూర్తయిన పిల్లర్లు, అప్రోచ్ రోడ్లు వంతెన పూర్తయితే కిన్నెరసాని గేట్లు ఎత్తినా ఇబ్బందులు ఉండవు లో లెవల్లోని 20 గ్రామాల ప్రజలకు తీరనున్న కష్టాలు పాల్వంచ పట్టణా�
అత్యుతమ సేవలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు మార్కెటింగ్ శాఖలో రాష్ట్రంలో రెండో స్థానం అవార్డు స్వీకరించిన సెక్రటరీ ఆర్.మల్లేశం కృతజ్ఞతలు తెలిపిన చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న ఖమ్మం వ్యవసాయం, జూన్ 15:రాష
నాళాలు, వాగులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి డివిజన్లలో రెండు రోజుల్లో పారిశుధ్య పనులు పూర్తి కావాలి నగరంలో ‘పట్టణ ప్రగతి’లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం, జూన్ 15: వర్షాకాలం దృష్ట్యా నగరంలోని
ఖమ్మం వ్యవసాయం, జూన్ 15: నైరుతి రుతుసవనాల ప్రభావంతో రెండు రోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు రాష
చర్ల, జూన్ 15: చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాల వారు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు లింగాపు�
రూ. 9 కోట్లతో మొర్రేడువాగుపై వంతెన కమ్ చెక్డ్యాం నిర్మాణం పుష్కలంగా భూగర్భజలాలు పెరిగిన సాగు విస్తీర్ణం వాగుకు ఇరువైపులా సాగునీటి వసతి వంతెన నిర్మాణంతో మెరుగైన రవాణా సౌకర్యం తొలగిన గిరిజనుల కష్టాలు వ�
మధిరరూరల్, జూన్14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో కే.విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. వంగవీడు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్య�
ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చింతకాని, జూన్ 14 : దళితబంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని రైతువేద�