జూలూరుపాడు, జనవరి 6: “సీఎం కేసీఆర్ స్వయానా రైతు. రైతుల కష్టనష్టాలేమిటో తెలుసు. అందుకే, రైతాంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అన్నివిధాలా ఆదుకుంటున్నారు. ‘రైతు బంధు’తో రైతు బాంధవుడిగా నిలిచారు.
ఖమ్మం: రైతుబంధు సంబురాలలో భాగంగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వివిధ పాఠశాలలో విద్యార్ధులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నేతలు షేక్ బాజీ బాబా
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అపరాల సాగురైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. ఈ సంబురాల్లో భాగంగా ఖమ్మం రైతులు సీఎం కేసీఆర్ కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మక్క, కంది,పెసరలతో సీఎం కేసీఆర్ భారీ చిత్
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సొసైటీ చైర�
అశ్వారావుపేట, జనవరి 5 : వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం �
రూ.10 వేల మార్క్ దాటిన ధర జూలూరుపాడు సబ్ మార్కెట్లో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో రూ.10,000 ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోపత్తి ధరకు సరికొత్త అధ్యాయం నగరంలో రూ.10 వేలు, జూలూరుపాడులో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో సీఎం కేసీఆర్కు ఫ్ల�
ఖమ్మం:బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల ఆధ్వర్యంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అసోసియన్ ప్రతిన
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్
ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రైతు బంధు సంబురాలురైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంరైతు బంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జై రైతుబంధు, కేసీ�
‘ఇంటింటికీ కేసీఆర్- గ్రామగ్రామానికి టీఆర్ఎస్’ లక్ష్యం ఇదే..అశ్వాపురం పర్యటనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కుటుంబాలకు ఆర్థిక సాయం..మణుగూరు రూరల్, జనవరి 4: ప్�
భద్రాద్రికొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబంపై ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన �
చూసి తరించిన భక్తజనంభద్రాద్రిలో కొనసాగుతున్న ఏకాదశి ఉత్సవాలుభద్రాచలం/ పర్ణశాల, జనవరి 4: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనో