కూసుమంచి, జనవరి 10: తలసేమియా బాధితుల కోసం 250 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని, ఈ రక్తం బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా �
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 10: ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రగిరీశుడు బలరామావతారంలో భక్తులకు ద�
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్లక్ష్మీనగరం ఎస్బీఐ చోరీ కేసు ఛేదనవివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్దుమ్ముగూడెం, జనవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం ఎస�
Ramakrishna Family Suicide | పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే వనమా రాఘవను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించగా, తాజాగా రామకృష�
ఖమ్మం :ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా న్యాయవాదులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు బ�
ఖమ్మం :తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల నిర్వాహణ భేష్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కితాబిచ్చారు. ఈ నెల4వ తేదీ నుంచి నగర వ్యవసాయ మా�
Khammam | తన నిశ్చితార్థానికి 2 గంటల ముందు ఓ యువ కానిస్టేబుల్ ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. సత్తుపల్లి నియోజకవర్గం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్(29)
Portrait of cm kcr | ఎకరం పొలంలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు నవధాన్యాలతో ఆకర్షణీయంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్ది రైతుపక్షపాతి సీఎంకు తమ పట్ల ఉన్న ప్రేమను ఆవిష్కరించారు.
Minister Puvvada | రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి 15 నుంచి 18 పిల్లలకు, 60 ఏండ్ల సీనియర్ సిటిజన్స్,హెల్త్ కేర్ పర్సన్స్, ఫ్రంట్ లైన్ పర్సన్స్ కి కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని �
గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్రకు నీరాజనాలు ఊరూ వాడా రైతుబంధు సంబురాలు తల్లాడ, జనవరి 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఆర్థికంగా ఎంతో మెరుగుపడ్డారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కలక�
దేశానికి దిక్సూచి తెలంగాణ కాంగ్రెస్ పాలనలో రైతాంగం గోస పడింది వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ బీజేపీవి రైతు వ్యతిరేక విధానాలు ‘రైతుబంధు’ ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రఘునాథపాలె�
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న రైతుబంధు ఉత్సవాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు ఇళ్ల ముందు మహిళల రంగవల్లులు -విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు నిరంజన్రె�
గ్రామాల్లో ముమ్మరంగా రైతుబంధు సంబురాలు ఉత్తమ రైతులకు సన్మానాలు బోనకల్లు, జనవరి 9: సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మందడపు తిరుమలరావు, మండల కన్వీనర్ వేమూరి