పర్మిషన్ లేకుండా లే అవుట్లు వేస్తే చర్యలు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ ఖమ్మం, జనవరి 12: సుడా పరిధిలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టినా, లే అవుట్లు వేసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని సుడా చై�
సత్తుపల్లి, జనవరి 12 : నేటి యువత స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న వివేకానందుని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళ�
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�
ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీ
ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, �
వరి వేస్తే గడ్డి కూడా మిగలడం లేదు ఏళ్ల తరబడి వరి సాగు చేస్తున్నా నిష్ప్రయోజనం ఇతర పంటల వైపు అన్నదాతల చూపు ఆరుతడి, ఉద్యాన పంటల సాగు దిశగా ఆలోచన కూసుమంచి, జనవరి 11 ;ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెట్టడంత�
కొనసాగుతున్న రైతుబంధు ఉత్సవాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలుకర్షక లోగిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ముగ్గులుఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తోప�
కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలిపల్లెప్రగతి నిరంతరం కార్యక్రమంపారిశుధ్యంపై రాజీపడొద్దువీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుభద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్ర
రైతులందరూ వినియోగదారుల మన్ననలు చూరగొనాలిఏఎంసీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వార్షికోత్సవంలో చైర్పర్సన్ ఖమ్మం వ్యవసాయం, జనవరి 11: సమీకృత రైతుబజార్.. ఖమ్మం నగరానికి తలమానికంగా నిలిచిందని ఖమ్మం ఏఎంసీ చైర్ప�
ఇల్లెందు, జనవరి 11: ఇల్లెందు మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే హరిప్రియకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో ప్రగతిభవన్లో మంగళవారం మంత్రి కేటీఆర్ను ఎమ్మ
ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొదటి మూడు రోజులు అన్ని గ్రామాలలో విద్యార్థులకు రైతు
ఖమ్మం : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పీ.డి.ఆర్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు దందా �
ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో 15-18 ఏండ్ల వారికి, 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్కు ,ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, �