ఉపాధ్యాయులు లేని పాఠశాలకు ప్రాధాన్యం ఏజెన్సీ, మారుమూల గ్రామాలకు వరంలా 317 జీవో ఖమ్మం జిల్లాకు 602, భద్రాద్రికి 629 మంది కేటాయింపు మారుమూల ప్రాంతాల పాఠశాలలకు తీరనున్న టీచర్ల కొరత డిప్యూటేషన్ల నుంచి విముక్తి సం
కొవిడ్ వైద్యసేవలకు యంత్రాంగం సిద్ధం ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో జనవరి మొదటి వారం నుంచి కొవిడ్ కేసులు పె�
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా పల్లెప్రకృతివనం వైకుంఠధామంతో తొలగిన ఆఖరి మజిలీ కష్టాలు గతంలో ఆ పల్లె అనేక సమస్యలతో సతమతమైంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు
యాసంగి రైతుబంధు @రూ.284 కోట్లు కొనసాగుతున్న పంటల పెట్టుబడి సాయం పంపిణీ ఖమ్మం జిల్లాలో 60 వేల ఎకరాలకు చేరిన యాసంగి సేద్యం ఖమ్మం వ్యవసాయం, జనవరి 12: ఖమ్మం జిల్లాలో యాసంగి రైతుబంధు పంపిణీ సొమ్ము రూ.284.14 కోట్లకు చేరి�
పర్మిషన్ లేకుండా లే అవుట్లు వేస్తే చర్యలు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ ఖమ్మం, జనవరి 12: సుడా పరిధిలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టినా, లే అవుట్లు వేసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని సుడా చై�
సత్తుపల్లి, జనవరి 12 : నేటి యువత స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న వివేకానందుని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళ�
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�
ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీ
ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, �
వరి వేస్తే గడ్డి కూడా మిగలడం లేదు ఏళ్ల తరబడి వరి సాగు చేస్తున్నా నిష్ప్రయోజనం ఇతర పంటల వైపు అన్నదాతల చూపు ఆరుతడి, ఉద్యాన పంటల సాగు దిశగా ఆలోచన కూసుమంచి, జనవరి 11 ;ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెట్టడంత�
కొనసాగుతున్న రైతుబంధు ఉత్సవాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలుకర్షక లోగిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ముగ్గులుఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తోప�
కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలిపల్లెప్రగతి నిరంతరం కార్యక్రమంపారిశుధ్యంపై రాజీపడొద్దువీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుభద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్ర
రైతులందరూ వినియోగదారుల మన్ననలు చూరగొనాలిఏఎంసీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వార్షికోత్సవంలో చైర్పర్సన్ ఖమ్మం వ్యవసాయం, జనవరి 11: సమీకృత రైతుబజార్.. ఖమ్మం నగరానికి తలమానికంగా నిలిచిందని ఖమ్మం ఏఎంసీ చైర్ప�