బంధుమిత్రుల రాకతో గ్రామాల్లో సందడి వాతావరణం కూతుళ్లు, అల్లుళ్లు, వారి సంతానంతో కళకళలాడిన లోగిళ్లు ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో ముగ్గుల పోటీలు గాలిపటాలు ఎగరేస్తూ వీధుల్లో సందడి చేసిన చిన్నారులు రఘున
పంటల సాగుకు పెట్టుబడితో అన్నదాతలకు వెన్నుదన్ను పైసా ఖర్చులేకుండా రైతుబీమా.. కర్షకలకు కొండంత అండ హలధారి మరణిస్తే.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఖమ్మం జిల్లాలో 2,564 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం అన్నదాతలకు అన�
రైతును రాజు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ముగింపు వారోత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పుష్పాభిషేకం సత్తుపల్లి రూరల్, జనవరి 14: అన్నదాతల శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభ
వీటి స్ఫూర్తితో అమలు చేసుకుంటున్న ఇతర రాష్ర్టాలు రైతుబంధు వేడుకల్లో ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజు ముదిగొండ, జనవరి 14: తెలంగాణ పథకాలు దేశం గర్వించేలా ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్క�
కల్లాల్లోకి చేరిన వరద నీరు నీళ్ల పాలైన మిర్చి, పత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు కూసుమంచి రూరల్, జనవరి14: రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్లో మ�
ఎంవీటీసీ మేనేజర్ శంకర్ అన్ని గనులు, డిపార్టుమెంట్లపై సూర్యనమస్కారాల సాధన మందమర్రి రూరల్, జనవరి 14 :నిత్యం యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎంవీటీసీ మేనేజర్ శంకర్, కేకే ఓసీ పీవో రమేశ్ అన్నారు. భ�
కొణిజర్ల, జనవరి14 : తనికెళ్ల గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి సంబురాల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఆయన మా
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సింగరేణి భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ సత్తుపల్లి, జనవరి 14: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని ఎమ్మెల్యే సండ్ర వె�
రఘునాథపాలెం, జనవరి 14: బిజీ బిజీ లైఫ్ నేటి తరానిది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటేనే రావడానికి తీరిక ఉండదు. ఒకవేళ కుదిరినా.. వచ్చిన విషయం కూడా తెలియకుండా, ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కానీ ఉపాధి, ఉద్యోగ అవకాశాల
మది నిండా సంక్రాంతే పగలంతా పతంగులే ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 14 : సంక్రాంతికి ఆడ పిల్లలు ముగ్గులు వేసి మురిసిపోతే మగపిల్లలు పతంగులను ఎగరేసి ఆనందిస్తారు. పల్లెల్లో ఈ సంస్కృతి అనాదిగా వస్తోంది. ఈశాన్య గాలులు �
భక్తి ప్రపత్తులతో ముక్కోటి ఏకాదశి ఖమ్మం కల్చరల్, జనవరి 13: పవిత్ర ధనుర్మాసం శుక్ల ఏకాదశి గురువారం వైకుంఠ ఏకాదశి పర్వాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్�
కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మిషన్ కాకతీయతో చెరువులు పటిష్టం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు రఘునాథపాలెం, జనవరి 13: అన్నదాతల వ్యవయానికి పెట్టుబడి సాయం అందించేందుకు సీ�