ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఏర్పాటు ఒక్కో బృందంలో ఇద్దరు.. రోజుకు 50 ఇండ్లలో సర్వే కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ జ్వరం ఏడు రోజులు దాటితే దవాఖానకు తరలింపు రంగంలోకి దిగిన మంత్రి అజయ్,
కూసుమంచి, జనవరి 20: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి ఎమ్మెల్సీ తాతా మ�
2015లో అశ్వారావుపేట చెక్పోస్ట్లో జరిగిన ఏసీబీ దాడిపై ఎంక్వైరీ హాజరైన బాధ్యులు రఘునాథపాలెం, జనవరి 20: ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారుల విచారణ జరిగింది. 2015లో అశ్వారావుపేట �
నగరంలోని చెరువులకు హద్దులు గుర్తించాలి ఆక్రమణలను వెంటనే తొలగించాలి అన్ని తనిఖీ చేశాకే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, జనవరి 19: జిల్లాలో జలవనరులు, �
ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు వేగవంతం ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.420 కోట్లు జమ నెలాఖరు లోపు ప్రక్రియ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్త
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వ�
ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి నగరంలో ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నివారణ చర్యలపై అధికారులతో స�
సకల సౌకర్యాలతో ‘మన ఊరు-మన బడి’ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ఇక గ్రామీణ ప్రాంతాల్లోనే కార్పొరేట్కు దీటుగా.. డిజిటల్ తరగతుల ఏర్పాటు దిశగా అడుగులు పాఠశాలల అభివృద్ధికి భారీగా నిధుల కేటాయిం�
ఆటోడ్రైవర్ నుంచి ఐఆర్ఎస్ స్థాయికి అలుపెరుగని అధికారి బలరాం సింగరేణి సంస్థలో ఒక వ్యక్తే నాలుగు పదవులు నిర్వహిస్తూ అలసిపోకుండా పనిచేస్తున్నారు. తోటి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపు�
ఆడబిడ్డ భర్తతో వివాహేతర సంబంధం పిల్లలు పెద్దయ్యారని నిరాకరించిన మహిళ చాకుతో మెడ నరాలు కోసిన నిందితుడు టేకులపల్లి, జనవరి 18 : మండలంలోని తావుర్యతండా గ్రామం లో మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సం�
గోడ, రావిచెట్టు కూలి ఇద్దరు బాలురు మృతి ఒకరికి తీవ్రగాయాలు, మరికొందరికి తీవ్రగాయాలు ఖమ్మం నగరంలో ఘటన ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రికెట్ ఆటే వారి మృత్యుపాశమైంది. ప్రహరీ మధ్యలో ఇరుక్కుపోయిన
ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచా రానికి పాల్పడిన యువకుడితోపాటు, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంతో �
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని రఘునాథ పాలెం మండలం వీవీ పాలెంలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారుపోలీసులు. రూ.7లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలోని పుట్ట�