కరోనా కట్టడి, వైరస్ గుర్తింపునకు సర్కారు సరికొత్త వ్యూహం జ్వర సర్వే కోసం ఉమ్మడి జిల్లాను జల్లెడ పడుతున్న వైద్యశాఖ లక్షణాలు ఉంటే మందుల కిట్ల అందజేత రెండు జిల్లాల్లో 5,013 మంది జ్వర పీడితుల గుర్తింపు ముమ్మర�
ఎమ్మెల్యే రాములునాయక్ వైరా, జనవరి 21 : వైరా అభివృద్ధికి అడ్డంకులు కల్పించకుండా సహకరిస్తే వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. శుక్రవ�
ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీలో ఖమ్మం జడ్పీ చైర్మన్ బోనకల్లు, జనవరి 21: రాష్ట్రంలో టీఆర్ఎస్ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారని ఖమ్మం జిల్లా పర
ఎర్రుపాలెం మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ వైరాలో ఆరు నెలల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తామని వెల్లడి ఎర్రుపాలెం/ వైరా, జనవరి 21: జ్వర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్ట�
రూ.4.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రెండెకరాల్లో నిర్మాణం ఇక అన్ని దుకాణాలు ఒకేచోట ప్రారంభమైన పనులు సత్తుపల్లి, జనవరి 20 : సత్తుపల్లి పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఏర్పాటు ఒక్కో బృందంలో ఇద్దరు.. రోజుకు 50 ఇండ్లలో సర్వే కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ జ్వరం ఏడు రోజులు దాటితే దవాఖానకు తరలింపు రంగంలోకి దిగిన మంత్రి అజయ్,
కూసుమంచి, జనవరి 20: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి ఎమ్మెల్సీ తాతా మ�
2015లో అశ్వారావుపేట చెక్పోస్ట్లో జరిగిన ఏసీబీ దాడిపై ఎంక్వైరీ హాజరైన బాధ్యులు రఘునాథపాలెం, జనవరి 20: ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారుల విచారణ జరిగింది. 2015లో అశ్వారావుపేట �
నగరంలోని చెరువులకు హద్దులు గుర్తించాలి ఆక్రమణలను వెంటనే తొలగించాలి అన్ని తనిఖీ చేశాకే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, జనవరి 19: జిల్లాలో జలవనరులు, �
ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు వేగవంతం ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.420 కోట్లు జమ నెలాఖరు లోపు ప్రక్రియ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్త
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వ�
ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలి నగరంలో ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నివారణ చర్యలపై అధికారులతో స�