వైరా, జనవరి 25 : మండల కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటపతిరాజు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్న�
కూసుమంచి, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో రోజు మంగళవారం జ్వర సర్వేలో 69 టీంలు పాల్గొన్నాయి. 2,695 ఇండ్లలో సర్వే చేశామని, వారిలో 40 మందికొ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని వైద్య �
పోషకాహరంలో ఆదర్శంగా కొత్తగూడెం జిల్లా దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి బెస్ట్ చిరుధాన్యాల ఆహారంతో తగ్గిన పోషకలోపం జాతీయస్థాయిలో 9వ, రాష్ట్రంలో 2వ ర్యాంకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్ట�
నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
5లోగా లబ్ధిదారులను గుర్తించాలినియోజకవర్గానికి 100 మంది జాబితా రూపొందించాలిమంత్రి ఆమోదం తీసుకొని మార్చి 7లోగా గ్రౌండింగ్ చేయాలిఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్మామిళ్లగూడెం, జనవరి 24: ఖమ్మం జిల్లాలో ప్రతి నియో�
ఈ పథకంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందిచెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాములునాయక్ కారేపల్లి, జనవరి 24: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేదలకు వరం లాంటివని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్న
ఖమ్మం, జనవరి 24: టీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పుట్టిన రోజు వేడుకలను ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుతోపా�
ఏడేళ్లలో తెలంగాణ నెం.1గా నిలిచిందికేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నదిఎంపీ నామా నాగేశ్వరరావుఖమ్మం నగరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ‘కొత్తూరు’ అభినందన సభహాజరైన ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్, ఎమ్�
వరదలొస్తే ఆ గ్రామాలకు రోజుల తరబడి పవర్ కట్విద్యుత్శాఖ ప్రత్యేక చొరవతో సమస్యకు పరిష్కారంప్రస్తుతం 12 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్మీదేవిపల్లి, జనవరి 23: వానకాలం వస్తే చాలు లక్ష్మీదేవిపల్లి �
లక్షణాలున్నవారు వైద్యసిబ్బందికి తెలియజేయాలిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి, జనవరి 23 : కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి జ్వరసర�
కరోనా లక్షణాలుంటే మెడికల్ కిట్ల పంపిణీ వారం రోజులు ఐసొలేషన్లో ఉండాలని ఆదేశం రఘునాథపాలెం, జనవరి 22: పల్లెల్లో వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది జ్వర సర్వే బాట పట్టారు. ఇంటింటికెళ్లి జ్వర బాధితుల జాబితాను తయా�
సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో పరిశ్రమల ప్రతినిధుల భేటీ ఖమ్మం, జనవరి 22: గ్రానైట్, గ్రానైట్ అనుబంధ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం హైదరాబ�