పెద్దాసుపత్రిలో రోజుకు వెయ్యి ఓపీ సాధారణ ఆపరేషన్లు అన్నీ సక్సెస్ గైనకాలజీ, పీడియాట్రిషన్లో నంబర్ వన్ చెస్ట్, ఆర్థో, కంటి, ఎమర్జెన్సీ సేవలు భేష్ నయాపైసా ఖర్చు లేకుండా డయాలసిస్ కరోనా బాధితులకు వరంగ
విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగానే ఆటపాటలతో బోధిస్తూ పిల్లలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంసిద్ధతా కార్యక్రమాలు చేపడుతూ బోధన కొనసాగిస్తున్నారు. బొ�
జిల్లాలో త్వరలో రాజకీయ అవగాహన తరగతులుప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటావచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలను సైనికుల్లా తయారు చేస్తాంఅభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తాం‘నమస్తే’తో టీఆర్
పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్
పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు ఆధునిక కాలంలో ఏ రంగంలో రాణిం చాలన్నా ఆంగ్లంపై పట్టు ఉండడం అత్యంత అనివార్యం. పాఠశాల విద్యలోనే ఇందుకు బలమైన పునాది పడాలి. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాతా మధు.. గులాబీ పార్టీ జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అసలు నియమిస్తారా..? లేదా అనే ఉత్కంఠకు ఫుల్స్టాప్ పడింద�
సత్తుపల్లి, జనవరి 26 : మండల, పట్టణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద 100 �
ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అట్టడుగు ప్రజలకూ చేరువైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకూ రాజ్యాంగ ఫలాలు గణతంత్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎగిరిన మ
తెలంగాణ ఖ్యాతిని చాటుకున్న భద్రాద్రి జిల్లా ‘సీతారామ’తో బీడుభూములు సస్యశ్యామలం పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాం వచ్చే ఏడాదిలో సీతమ్మసాగర్ పనులు పూర్తి చేస్తాం గణతంత్ర వేడుకల్లో కొత్తగూడెం కల�
వైరస్పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు శరవేగంగా ఇంటింటి సర్వే.. జ్వర పీడితులకు మెడికల్ కిట్లు కరోనా పాజిటివ్ తేలితే భయం వద్దు.. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కొ
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న కూనవరం ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వ�
ప్రభుత్వ బడులకు ‘మన ఊరు- మన బడి’ నిధులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులు కేటాయింపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులూ వినియోగం దాతల సాయానికీ సర్కార్ పిలుపు.. అన్ని రకాల నిధులతో పాఠశాలల అభివృద్ధి ప�
అన్ని చర్యలతో ప్రభుత్వమూ సిద్ధంగా ఉంది ఫీవర్ సర్వే పరిశీలనలో మంత్రి అజయ్కుమార్ 8వ డివిజన్లో పువ్వాడ అజయ్నగర్ ఆర్చీ ప్రారంభం ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 25: కొవిడ్ ఉధృతిని ఎదుర్కొంటామని, ప్రభుత్వం కూడ