సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వంరూ.68 కోట్లతో సత్తుపల్లి, మధిరలో 100 బెడ్ల ఆసుపత్రులు సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, జనవరి 29: సర్కారు వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్య, ఆ
భద్రాచలం, జనవరి 29: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బహుళ ద్వాదశి రోజున భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశ్వరూప సేవ జరపడం ఆచారం. ఆలయంలో చేసే పూజల్లో దోషాలు, లోటుపాట�
Tiger | జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. కిష్టారం, జగన్నాథపురం ఏరియాల్లో పులి పాదముద్రలను స్థానిక పశువుల కాపరులు గుర్తించారు. దీంతో
అన్ని జిల్లాల్లో రెండోదశ సర్వే ప్రారంభిస్తాంకొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లుఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి మరిన్ని హంగులుమంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్నగరంలో క్యాథ్ల్యాబ
కూలీలను తరలిస్తున్న ట్రాలీని అతి వేగంగా ఢీకొట్టిన బొగ్గు టిప్పర్అక్కడికక్కడే ఇద్దరు మృతి.. ఆస్పత్రిలో ప్రాణాలొదిలిన మరో ఇద్దరుఆరుగురికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమంచండ్రుగొండ, జనవరి 28 :రెక్కాడితే గా�
ఆధునిక వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వంవైద్య విద్య కోసం మెడికల్ కళాశాల ఏర్పాటుసమీక్ష సమావేశంలో మంత్రి తన్నీరు హరీశ్రావుఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వ�
నెరవేరనున్న 100 పడకల ఆసుపత్రి హామీమాటనిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ఫలించిన ఎమ్మెల్యే సండ్ర కృషినేడు నిర్మాణ పనులకు శంకుస్థాపన సత్తుపల్లి, జనవరి 28 : కల సాకారం కాబోతున్నది. రోగులకు మెరుగైన వైద్యం అందనున్నది. �
భద్రాద్రి గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయంకష్టపడి పనిచేస్తా.. కార్యకర్తలను కాపాడుకుంటాజిల్లా అధ్యక్ష పదవి రావడంతో నా కోరిక నెరవేరిందికాంగ్రెస్ పార్టీ మోసం చేసిందిఅందరి సహకారంతో ముందుకెళ్తాసీఎం
పెద్దాసుపత్రిలో రోజుకు వెయ్యి ఓపీసాధారణ ఆపరేషన్లు అన్నీ సక్సెస్గైనకాలజీ, పీడియాట్రిషన్లో నంబర్ వన్చెస్ట్, ఆర్థో, కంటి, ఎమర్జెన్సీ సేవలు భేష్నయాపైసా ఖర్చు లేకుండా డయాలసిస్కరోనా బాధితులకు వరంగా �
ఆదర్శవంతంగా నయాబజార్ పాఠశాలగుబాళిస్తున్న విజ్ఞాన పరిమళాలువాల్ ప్రాజెక్ట్తో బడి స్వరూపమే మారింది..ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: ఆ పాఠశాలలో అడుగుపెట్టగానే విజ్ఞాన పరిమళాల గుబాళింపు పలుకరిస్తుంది. తరగత�
పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిదిటీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్�