రూ.10 వేల మార్క్ దాటిన ధర జూలూరుపాడు సబ్ మార్కెట్లో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో రూ.10,000 ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోపత్తి ధరకు సరికొత్త అధ్యాయం నగరంలో రూ.10 వేలు, జూలూరుపాడులో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో సీఎం కేసీఆర్కు ఫ్ల�
ఖమ్మం:బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల ఆధ్వర్యంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అసోసియన్ ప్రతిన
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్
ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రైతు బంధు సంబురాలురైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంరైతు బంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జై రైతుబంధు, కేసీ�
‘ఇంటింటికీ కేసీఆర్- గ్రామగ్రామానికి టీఆర్ఎస్’ లక్ష్యం ఇదే..అశ్వాపురం పర్యటనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కుటుంబాలకు ఆర్థిక సాయం..మణుగూరు రూరల్, జనవరి 4: ప్�
భద్రాద్రికొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబంపై ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన �
చూసి తరించిన భక్తజనంభద్రాద్రిలో కొనసాగుతున్న ఏకాదశి ఉత్సవాలుభద్రాచలం/ పర్ణశాల, జనవరి 4: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనో
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 4: ఢిల్లీలో ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర దిన వేడుకల్లో నృత్య ప్రదర్శన చేయడానికి భద్రాద్రి జిల్లా విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని కలెక్టర్ అనుదీప్ అభినందించా
ఖమ్మం వ్యవసాయం, జనవరి 4: తెల్లబంగారం ధర మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. మంగళవారం రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సుమారు 5 వేల పత్తి బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం (ఈ-బిడ్
Cm Kcr | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతు బాంధువుడు సీఎం కేసీఆర్పై మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో జై కేసీఆర్, జై రైతుబంధు అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రైతు సమస్యల దృష్ట్యా పరిశోధనలు 3 ఉద్యాన కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజా ప్రభాకర్ అశ్వారావుపేట, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆయిల్పాం సాగు విస్తరణకు తమ వర్సిటీ �
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పెనుబల్లి, జనవరి 3: రైతుబంధు రైతుల ఇంట సంబురం తెచ్చింది. సాగుకు అందిన పెట్టుబడి సాయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లకు చెందిన రైతులు