తీర్చిదిద్దుతున్న టేకులపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ కొలువులు సాధించిన అనేక మంది పూర్వ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులతో ఉత్తమ బోధన 6 నుంచి10 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 445 విశాల
బీమా పరిహారం లేకపోతే అరిగోస పడేటోళ్లం 20 ఏండ్ల అప్పులు ఒక్కసారే తీరిపోయినయ్ నాలుగు కుంటల భూమి నా కుటుంబాన్ని కాపాడుతదనుకోలేదు ‘రైతు బీమా’ లబ్ధిదారురాలు కలకోటి సుగుణమ్మ ఖమ్మం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ �
బోనకల్లు/ కారేపల్లి, ఫిబ్రవరి 20: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరారవు పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఎన్నో రాష్ర్టాలు ఆదర్శంగా తీస�
త్వరలో ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం అన్నదాతలపై మరింత పెరుగనున్న ఆర్థికభారం సాగు విస్తీర్ణం పెరగడంతో రసాయనిక ఎరువులకు డిమాండ్ నిరుడు జిల్లాలో 1,88,230 మెట్రిక్ టన్నుల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం, నమ�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 20: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీభవ్య హాస్పిటల్ను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించార�
అప్పట్లో నీళ్లొద్దిగా పిలిచేవారు మందెరికలపాడు కొండలపైఅబ్బురపరుస్తున్న జలపాతం ఎంతచూసినా తనివితీరని అందాలు దారి ఏర్పాటు చేయాలంటున్న ప్రకృతి ప్రేమికులు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ);
సిద్ధమవుతున్న ఖమ్మం నూతన కలెక్టరేట్ ముమ్మరంగా నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్ ఖమ్మం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా క�
ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి మధిర మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ గౌతమ్ ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. మున్సిపల్ వాహనాల ప్రారంభం బోనకల్లు, ఫిబ్రవరి 19: పట్టణాల అభివృద్ధి, సుంద�
మత్స్యశాఖ సంచాలకుడు డాక్టర్ ఏకాంబరరావు కూసుమంచి, ఫిబ్రవరి 19 : ఏ రా్రష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో మాత్రమే చేపల పెంపకానికి మంచి నీటి వనరులు ఉన్నాయని పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ సంచాలకు�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 19: ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన శ్రేష్ట మల్టీ స్పెషాలీటి హాస్పిటల్ ప్రజా వైద్యశాలగా పేరొందాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ�
‘మన ఊరు.. మన బడి’కి రెండు బ్యాంక్ ఖాతాలు 20 మందికి ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ లైట్లు ఆకట్టుకునే రంగులు, చిత్రాలు ఎనిమిది మంది కూర్చునేలా డైనింగ్ టేబుల్�
యూనిట్లపై అవగాహన కల్పించాలి ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించాలి ‘మన ఊరు-మన బడి’ అమలు అందరి బాధ్యత జిల్లాలో మొదటి దశలో 426 పాఠశాలలు ఎంపిక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘దళితబంధు’ అమలు
దళితుల ఆశాజ్యోతి కేసీఆర్ కొత్తకారాయిగూడెంలో ‘దళితబంధు’ సంబురాలు పైలట్ ప్రాజెక్టు గ్రామంలో 75 కుటుంబాల ఎంపిక పెనుబల్లి, ఫిబ్రవరి 18: దళితుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆరేనని, దళితులను ధనికులుగా చూడడమే ఆ�
ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 426 స్కూళ్లు ఎంపిక 12 అంశాల పనులకు అధికారులకు నివేదిక సిద్ధం చేయాలి ఇక ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య ఉండేలా కృషిచేయాలి సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 18: తెల
ఆస్పత్రుల అవసరాలపై నివేదిక అందజేయాలి పరిసర గ్రామాల ప్రజలకు ఇక్కడే వైద్యం అందించాలి ఆకస్మిక పర్యటనలో కలెక్టర్ 100 పడకల ఆస్పత్రి, బృహత్ ప్రకృతి వనం పరిశీలన మణుగూరు రూరల్, ఫిబ్రవరి 18: మణుగూరులోని వంద పడకల �