పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు గంజాయి విలువ రూ.44 లక్షలు భద్రాచలం, ఫిబ్రవరి 22 : భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబల్లి గ్రామంలో మంగళవారం 220కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ర
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీ లేదు 26 నుంచి నియోజకవర్గాల పర్యటన వంద శాతం మార్కులు సాధించడమే లక్ష్యం ఉద్యమకారులు, జర్నలిస్టుల్లోని ఎస్సీలకు దళితబంధు టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాం�
ఆరెకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఎస్టీపీ నిర్మాణం త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ ఖమ్మం, ఫిబ్రవరి 21 : ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు 4 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. రోజూ 60 ఎంఎ�
బడుగుల జీవితాల్లో వెలుగులు సంక్షేమంతోపాటు విద్యారంగానికి పెద్దపీట పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రజా సం�
ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న పట్టాభిషేకం అదే నెల 2 నుంచి 16 వరకు ప్రయుక్త బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఫిబ్రవరి 21: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరోనా కారణ
12 అంశాల పనుల నివేదికను సిద్ధం చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ‘మన ఊరు – మన బడి’సమీక్షలో మంత్రి అజయ్ కుమార్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: విప్ రేగా, ఎమ్మెల్యే వనమా పాల్గొన్న జడ
తీర్చిదిద్దుతున్న టేకులపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ కొలువులు సాధించిన అనేక మంది పూర్వ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులతో ఉత్తమ బోధన 6 నుంచి10 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 445 విశాల
బీమా పరిహారం లేకపోతే అరిగోస పడేటోళ్లం 20 ఏండ్ల అప్పులు ఒక్కసారే తీరిపోయినయ్ నాలుగు కుంటల భూమి నా కుటుంబాన్ని కాపాడుతదనుకోలేదు ‘రైతు బీమా’ లబ్ధిదారురాలు కలకోటి సుగుణమ్మ ఖమ్మం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ �
బోనకల్లు/ కారేపల్లి, ఫిబ్రవరి 20: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరారవు పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఎన్నో రాష్ర్టాలు ఆదర్శంగా తీస�
త్వరలో ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం అన్నదాతలపై మరింత పెరుగనున్న ఆర్థికభారం సాగు విస్తీర్ణం పెరగడంతో రసాయనిక ఎరువులకు డిమాండ్ నిరుడు జిల్లాలో 1,88,230 మెట్రిక్ టన్నుల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం, నమ�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 20: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీభవ్య హాస్పిటల్ను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించార�
అప్పట్లో నీళ్లొద్దిగా పిలిచేవారు మందెరికలపాడు కొండలపైఅబ్బురపరుస్తున్న జలపాతం ఎంతచూసినా తనివితీరని అందాలు దారి ఏర్పాటు చేయాలంటున్న ప్రకృతి ప్రేమికులు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ);