మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23 : ఎస్సీ వసతి గృహాల్లో 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థుల మెస్ చార్జీలను వసతిగృహ సంక్షేమాధికారులు డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ
ఓటు శక్తిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ‘నా ఓటే నా భవిష్యత్తు’, ‘ఒక ఓటుకున్న శకి’ అంశాలపై అవగాహన పోటీలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో పాల్గొనేందుకు వయోపరిమితి లేదు. క్విజ్, న�
దమ్మపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. 1951లో పూరి గుడిసెలో తరగతి గదికి పునాది పడింది. సమ
గ్రామీణులకు సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సర్పంచ్ల గౌరవవేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో వీరి వేతనాలు గ్రామపంచాయతీ
ములుగు జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారక్క జాతరకు భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ విజయవంతమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా డివిజనల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ ఆధ్వర్యంలో కొత�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 22: దళితబంధు పథకానికి మండలంలోని ఈర్లపూడి గ్రామం ఎంపికైంది. గ్రామంలో మొత్తం 116 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. అయితే తొలి విడతగా 97 మందిని, నగరంలోని రెండో డివిజన్ నుంచి ఒకరిని, 32వ డివ�
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు గంజాయి విలువ రూ.44 లక్షలు భద్రాచలం, ఫిబ్రవరి 22 : భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబల్లి గ్రామంలో మంగళవారం 220కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ర
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీ లేదు 26 నుంచి నియోజకవర్గాల పర్యటన వంద శాతం మార్కులు సాధించడమే లక్ష్యం ఉద్యమకారులు, జర్నలిస్టుల్లోని ఎస్సీలకు దళితబంధు టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాం�
ఆరెకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఎస్టీపీ నిర్మాణం త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్ ఖమ్మం, ఫిబ్రవరి 21 : ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు 4 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. రోజూ 60 ఎంఎ�
బడుగుల జీవితాల్లో వెలుగులు సంక్షేమంతోపాటు విద్యారంగానికి పెద్దపీట పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రజా సం�
ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న పట్టాభిషేకం అదే నెల 2 నుంచి 16 వరకు ప్రయుక్త బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఫిబ్రవరి 21: భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరోనా కారణ
12 అంశాల పనుల నివేదికను సిద్ధం చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ‘మన ఊరు – మన బడి’సమీక్షలో మంత్రి అజయ్ కుమార్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: విప్ రేగా, ఎమ్మెల్యే వనమా పాల్గొన్న జడ