సిద్ధమవుతున్న ఖమ్మం నూతన కలెక్టరేట్ ముమ్మరంగా నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్ ఖమ్మం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా క�
ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి మధిర మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ గౌతమ్ ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. మున్సిపల్ వాహనాల ప్రారంభం బోనకల్లు, ఫిబ్రవరి 19: పట్టణాల అభివృద్ధి, సుంద�
మత్స్యశాఖ సంచాలకుడు డాక్టర్ ఏకాంబరరావు కూసుమంచి, ఫిబ్రవరి 19 : ఏ రా్రష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో మాత్రమే చేపల పెంపకానికి మంచి నీటి వనరులు ఉన్నాయని పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ సంచాలకు�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 19: ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన శ్రేష్ట మల్టీ స్పెషాలీటి హాస్పిటల్ ప్రజా వైద్యశాలగా పేరొందాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ�
‘మన ఊరు.. మన బడి’కి రెండు బ్యాంక్ ఖాతాలు 20 మందికి ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ లైట్లు ఆకట్టుకునే రంగులు, చిత్రాలు ఎనిమిది మంది కూర్చునేలా డైనింగ్ టేబుల్�
యూనిట్లపై అవగాహన కల్పించాలి ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించాలి ‘మన ఊరు-మన బడి’ అమలు అందరి బాధ్యత జిల్లాలో మొదటి దశలో 426 పాఠశాలలు ఎంపిక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘దళితబంధు’ అమలు
దళితుల ఆశాజ్యోతి కేసీఆర్ కొత్తకారాయిగూడెంలో ‘దళితబంధు’ సంబురాలు పైలట్ ప్రాజెక్టు గ్రామంలో 75 కుటుంబాల ఎంపిక పెనుబల్లి, ఫిబ్రవరి 18: దళితుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆరేనని, దళితులను ధనికులుగా చూడడమే ఆ�
ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 426 స్కూళ్లు ఎంపిక 12 అంశాల పనులకు అధికారులకు నివేదిక సిద్ధం చేయాలి ఇక ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య ఉండేలా కృషిచేయాలి సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 18: తెల
ఆస్పత్రుల అవసరాలపై నివేదిక అందజేయాలి పరిసర గ్రామాల ప్రజలకు ఇక్కడే వైద్యం అందించాలి ఆకస్మిక పర్యటనలో కలెక్టర్ 100 పడకల ఆస్పత్రి, బృహత్ ప్రకృతి వనం పరిశీలన మణుగూరు రూరల్, ఫిబ్రవరి 18: మణుగూరులోని వంద పడకల �
కార్యదక్షుడు.. దార్శనికుడు.. మడమతిప్పని యోధుడు.. వెన్నుచూపని ధీరుడు.. ప్రగతికి మార్గదర్శకుడు.. అభివృద్ధి నిర్దేశకుడు.. సబ్బండవర్గాలకు దేవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పుట్టినరోజు అందరికీ పండుగరోజు. ఉమ్�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి,
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ‘ఎనర్జీ అండ్ ఎన్విరా
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ �
ఖమ్మం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండడంతో కల