మధిర రూరల్, డిసెంబర్ 20: రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరి విడనాడాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. లేకుంటే
కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
ధాన్యం కొనుగోళ్ల నిరాకరణపై టీఆర్ఎస్ ఆందోళన గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం ధర్నాలో పాల్గొననున్న మంత్రి అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
నగరంలోని దానవాయిగూడెంలో ఘటన గాలింపు చర్యలు చేపట్టిన అర్బన్ పోలీసులు గల్లంతైన వారందరూ కేరళకు చెందిన వారే రఘునాథపాలెం, డిసెంబర్19: సెలవు రోజున సరదాగా స్నేహితులతో సాగర్ కాలువకు ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక
నేడు తల్లాడలో ఎడ్లబండ్ల ర్యాలీ తల్లాడ, డిసెంబర్19 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే
రఘునాథపాలెం, డిసెంబర్ 19 : మండలంలోని చింతగుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో పెద్దమ్మతల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రా�
నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం కొవిడ్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసులు గడిచిన రెండేళ్లలో 20,567 మందికొత్త విద్యార్థులు అరకొర తరగతి గదులు.. మైదానాల కొరతతో తల్లడిల్లిన సర్కార
ఖమ్మం జిల్లాలో 3.16 లక్షల మంది రైతులు రూ. 362.76 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 18: యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంటల పెట్టుబడి సొమ్ము ఈ నెల 28 నుంచి �
దళితబంధు, రైతుబంధురెండు కళ్లలాంటివి యాసంగి ధాన్యం కొనుగోలుపై రైతులకు స్పష్టతనివ్వాలి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం పాల్గొన్న మంత్రి అజయ్, ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు అభివృద
ఉపాధ్యాయుల విభజన ప్రక్రియతో కొలాహలం 5 శాతం మంది స్థానచలనానికి అవకాశం ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 18: నూతన జోనల్ వ్యవస్థ ద్వారా విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో ఉపా
పభుత్వమే కొనుగోలు చేస్తుంది వైరా ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ కారేపల్లి, డిసెంబర్ 18 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత
ఖమ్మం ఏఎంసీలో పత్తి, మిర్చికి రికార్డుస్థాయి ధరక్వింటా పత్తి రూ.8,400, క్వింటా మిర్చి 19,525ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: సుదీర్ఘకాలం తరువాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు తెల్ల బంగారం (పత్తి), ఎర్ర బంగారం (మిర్చ�
జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మందికి అందజేతపంపిణీని ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలుమామిళ్లగూడెం, డిసెంబర్ 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భ�
అపరాలు, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ఆయిల్ పాం సాగుకు జిల్లాలో అనుకూలమైన నేలలుమిశ్రమ, అంతర పంటలతో ప్రయోజనాలుఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర సర్కార్ కర్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. యా�