వీజే సన్నీ… ఖమ్మం సత్తా చూపావు..బిగ్బాస్ టైటిల్ విజేతకు అభినందనల వెల్లువఖమ్మం కల్చరల్, డిసెంబర్ 26 : ఒక ప్రముఖ చానల్లో ప్రసారమైన ప్రఖ్యాత రియాల్టీ షో బిగ్బాస్. ఆ షో ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ప్రేక్
టీఎన్జీవోస్ సెంట్రల్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా అఫ్జల్హసన్ ఏకగ్రీవ ఎన్నికఖమ్మం, డిసెంబర్ 26: 75 ఏళ్లుగా ఉద్యోగుల హకుల సాధన కోసం కృషి చేస్తున్న సంఘం టీఎన్జీవోస్ మాత్రమేనన
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 25: జాతీయస్థాయి శిల్ప కళా ప్రదర్శనలకు కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్ వేదికైంది. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో నిర్వహించే ఈ ప్రదర్శన వచ్చే నెల 2 వరకు కొనసాగనుంది. పరిసర ప్రాంతాల
రాష్ట్ర ప్రజలకు మంత్రి అజయ్ క్రిస్మస్ శుభాకాంక్షలు శాంతి మార్గంలో పయనించాలని ప్రముఖుల పిలుపు ఖమ్మం, డిసెంబర్ 24: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలకు పెద్దపీట వేసినట్లు ర�
మధిరరూరల్, డిసెంబర్ 24 : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. సిరిపురం గ్రామం లో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ ఏ�
నేడు క్రిస్మస్ పర్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన చర్చీలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ప్రభువు ఆరాధనలు లోక రక్షకుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్�
మొక్కజొన్నకు కేరాఫ్ చింతకాని మండలం యాసంగిలో ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం క్వింటాకు రూ.1,825ప్రభుత్వ మద్దతు ధర ఎకరానికి 35 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి రూ.50 వేల వరకు ఆదాయం చింతకాని మండలంలో భూములన్నీ నల్ల రేగ
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ మామిళ్లగూడెం, డిసెంబర్ 24: వినియోగదారుల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ అన్నారు. జాతీయ వినియోగదారుల �
ఈ నెల 16న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో 14,295 మంది ఫెయిల్ రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో వీరందరూ ఉత్తీర్ణులే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,కళాశాల యాజమాన్యాల హర్షం ఖమ్మం ఎడ్యుకేషన్, డ�
121 ఏళ్ల క్రితం ఖమ్మంలో నిర్మాణం నేటికీ చెక్కుచెదరని కట్టడం లక్షలాది మందికి విద్య, వైద్యం అందిస్తున్న ‘మిషనరీ’ ఖమ్మం, డిసెంబర్ 23 : తరతరాల చరిత్రను భవిష్యత్కు తెలియచెప్పే కట్టడాలు, భవనాలు తెలంగాణలో అనేకం �
సాగు రైతులతో కేంద్రం తొండాట ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వలు ఫుల్ దిగుమతులు కాక రోజుల తరబడి నిరీక్షణ కేంద్రం తీరుపై మండిపడుతున్న రైతులు స్వేదం చిందించి సేద్యం చేసే అన్నదాతతో కేంద్రంలోని బీజీపే సర్కార్ ఆటల
వేంసూరు, డిసెంబర్ 23 : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని, సర్వమతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో �