సత్తుపల్లి డివిజన్లో 180 మంది రైతులకు రూ.16 కోట్లు విడుదలనెలాఖరు వరకు మరో 5 గ్రామాల రైతులకు రూ.31 కోట్లు చెల్లింపు3,371 మంది రైతుల నుంచి 1,356.20 ఎకరాల భూమి సేకరణపొన్నెకల్ నుంచి జిల్లా సరిహద్దు వరకు 92 కిలో మీటర్ల గ్రీ
25 నెలల సుదీర్ఘ విరామం తర్వాతయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్భద్రాచలం, డిసెంబర్17: సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాపికొండల యాత్ర ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా 25 నెలల పాటు నిలిచిపోయిన విహార యాత్రక
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సరికాదుజిల్లాలో కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకేంద్ర ప్రభుత్వ తీరుపై రెండోరోజూ నిరసనఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు �
ఖమ్మం, డిసెంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన టీఆర్�
వాటిని సాధించుకునేందుకు నిత్యం శ్రమించాలి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరకగూడెంలో కస్తూర్బా విద్యాలయం ప్రారంభం కరకగూడెం, డిసెంబర్ 16: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, వాటి�
పీఎస్బీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి ప్రైవేటైజేషన్ వల్లనే పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం బ్యాంకుల సమ్మెలో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లాలో తొలి రోజు మూతబడిన ప్రభుత్వ బ్యాంకులు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర
ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సేకరణ రైతుల ఖాతాల్లో రూ.వంద కోట్లు జమ శరవేగంగా కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగ�
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల భద్రాద్రి జిల్లాలో 49శాతం, ఖమ్మం జిల్లాలో 51శాతం ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత సాధించిన వారి�
నేటి సమాజానికి ఆయన రచనలు అవసరం కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్ ఖమ్మం ప్రభుత్వ కాలేజీలో జాతీయ స్థాయి సదస్సు సమాజ హితం కోసం కవిత్వం: ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్16: అట్టడుగు వర్గ�
2.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఏడు విడతలుగా నీటి తడులు 78 రోజుల పాటు 31.49 టీఎంసీల కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం కూసుమంచి, డిసెంబర్ 16: యాసంగి సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం పాలేరు జలాశయం నుంచి
ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశార
ప్రశాంతంగా ముగిసిన శాసన మండలి ఓట్ల లెక్కింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తాతా మధుకు భారీ మెజార్టీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటూ రాని వైనం కాంగ్రెస్ అభ్యర్థ�
భవిష్యత్లో పది నియోజకవర్గాల్లో కారుదే విజయంమంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితాతా మధుకు పలువురి శుభాకాంక్షలుఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం స్థానిక సంస్థల శాస�
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానా విజయానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలుస్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారమే ధ్యేయం‘నమస్తే’తో ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ఖమ్మ�
వడ్ల గింజల సాక్షిగా ఆ పార్టీ రాజకీయంప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశ సంపదమోదీ వచ్చాక మతోన్మాదంపై దృష్టిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిఖమ్మంలో ఆ పార్టీ శిక్షణ తరగతులుఖమ్మం, డిసెంబర్ 14: ధాన్�