భద్రాచలం, డిసెంబర్ 14: భద్రాద్రి రామయ్యను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎలక్టోరల్ అబ్జర్వర్ ఈ.శ్రీధర్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధి�
ఖమ్మం: ఆర్టీసీ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో సోమవారం అత్యధిక ఆదాయం సాధించింది. అందులో భాగస్వాములైన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సూపర్వైజర్లు తదితర అన్ని విభాగాల ఆర్టీసి ఉద్యోగులకు
ఖమ్మం నగరంలో నేడు ఉదయం7 గంటలకు ప్రారంభంఉదయం 11 గంటల వరకు ఫలితంగుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతికేంద్రం వద్ద మూడు అంచెల భద్రతవిజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు కలెక్టర్ వీపీ గౌతమ్మొత్తం 768 ఓట్లు … పోలైన�
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే టీఆర్ఎస్ గెలిచే అవకాశంమెజారిటీ ఉండడంతో నల్లేరుపై నడకలానే ‘మధు’ విజయంఖమ్మం డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
స్థానికత ఆధారంగా విభజనఇకపై 95 శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ వర్తింపుఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులపై స్పస్టతభద్రాద్రి కొ
ఇక నుంచి ప్రతి గురువారం బస్ డే కార్యక్రమంప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ ప్రోగ్రాంఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సాలోమాన్ఖమ్మం, డిసెంబర్ 13: ప్రజలనే దేవుళ్లుగా భావిస్తూ వారికి మరిన్ని సేవలంద�
రాష్ట్ర ప్రభుత్వ పిలుపును అందుకున్న రైతాంగం వరి సాగుకు ఫుల్స్టాప్.. ఇతర పంటలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు రెండు మూడు రోజుల్లో యాక్షన్ ప్లాన్ భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): యాస�
మెప్మా ఆర్పీల విన్నపానికి స్పందించిన మంత్రి కేటీఆర్బ్యాంకు ఖాతాలో 12 నెలల వేతనాలు జమహర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది.. కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 12: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న
మణుగూరు రూరల్, డిసెంబర్ 12 : ప్రజా రక్షణ పనిలో నిత్యం తలమునకలయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ సునీల్దత్ అన్నారు. ఆదివారం ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షతన పీపీఎల్(పోలీస్
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి రూరల్, డిసెంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం టీబీజీకేఎస్ కార్యాలయంల
కొణిజర్ల, డిసెంబర్ 12 : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దగోపతి గ్రామంలో నిర్మించిన కోదండ రామాంజనేయస్వామి ఆలయంల
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం తాతా మధు గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయిస్తాం సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే సహించం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తే తిరగబడ
నాలుగు బొగ్గు బ్లాక్ల వేలంపై నిరసనసింగరేణి హెడ్డాఫీస్ ఎదుట కార్మికుల వంటావార్పుగళం విప్పిన టీబీజీకేఎస్, జాతీయ సంఘాలుప్రభుత్వ విప్ రేగా,ప్రజాప్రతినిధుల మద్దతుగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, రవాణ
ముచ్చటగా మూడోసారి వేతనాల పెంపుఖమ్మం జిల్లాలో 3,674 మంది,భద్రాద్రి జిల్లాలో 2,060 మందికి లబ్ధిహర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు, ఆయాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంభద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయ�
అహం వీడి రాజీ పడితేనే సమాజంలో సుఖసంతోషాలుకక్షిదారులు రాజీ కోసం ఒక అడుగు ముందుకేయాలిఅప్పుడు ప్రతివాదులు రెండు అడుగులు ముందుకొస్తారుపెండింగ్ కేసుల పరిష్కారానికి అదాలత్ చక్కని వేదికజాతీయ లోక్ అదాలత�