కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్య�
K-SMART App | ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం రూపొందించిన కే-స్మార్ట్ (K-SMART) యాప్ను కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్థానిక పాలనా సంస్థలు అందించే సేవలు ఇకపై పౌరుల చేతికి అందుతాయ�
Kerala | కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ దిష్టిబొమ్మను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దగ్ధం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా కన్నూరు జిల్లాలోని పయ్యంబలం బీచ్లో 30 అడుగుల ఎత్తులో గవ�
దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Sabarimala temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala temple) రేపు తెరుచుకోనుంది. ఈ ఆలయం బుధవారం రాత్రి తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
BJP Leader | కేరళకు చెందిన ఓ బీజేపీ నాయకుడి ఇంట్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 14 వేల మద్యం బాటిల్స్తో పాటు 2,400 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు.
Corona JN.1 | కరోనా... రెండు సంవత్సరాల క్రితం వరకూ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది. ఈ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత రూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నా.. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక విపరీతంగా ఉ
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటి