CPI | త్వరలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయ�
Shobana: సినీ నటి శోభన కేరళ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం సీటు నుంచి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ను ఢీకొట్టేందుకు శోభనను ర�
Kerala : కేరళ హీటెక్కింది. సమ్మర్ వేడి దంచుతోంది. ఇవాళ ఐఎండీ ఆరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. టెంపరేచర్లు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జ
లౌకిక దేశమైన భారత్ను పథకం ప్రకారం మత రాజ్యంగా మలుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కరీపూర్లో జరిగిన 10వ ముజాహిద్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
Toddler Walks Away From Daycare | డేకేర్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చిన్నారి ఒంటరిగా వెళ్లాడు. పరుగున ఇంటికి చేరుకున్న పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ డేకేర్ సెంటర్పై పోలీసులకు, చైల్డ్
Jalaj Saxena : రంజీల్లో కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలో బెంగాల్(Bengal)తో జరుగుతున్న మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా..
పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుక�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Sabari rail project: శబరిమల రైల్వే ప్రాజెక్టు కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని, అయితే శబరిమలకు రైల్వే ట్రాక్ విషయంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామని
కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు.
Wild Elephant | ఓ గజరాజు దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగు ఎటు నుంచి ఎటొచ్చి దాడి చేస్తుందోనని భయపడ�
గిరిజనులు నగరీకరణకే కాదు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దూరంగా ఉంటారు. చట్టాల పట్ల అవగాహన కూడా తక్కువే. ఫలితంగా అనేక రకాల మోసాలకు గురవుతారు. ఎంతో పీడనకు లోనవుతారు. మారుమూల గిరిజనులు తమ రోజువారీ జీవితంలో కనీసం �