బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటమి తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు.
Nayanthara | దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార (Nayanthara) నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్క్రీమ్ (ice cream)ని ఎంజాయ్ చేసింది.
Lok Sabha Polls: కేరళలో 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన�
The Kerala Story:. ద కేరళ స్టోరీ చిత్రం టెలికాస్ట్ను నిలిపివేయాలని సీఎం విజయన్ దూరదర్శన్ను డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం కోసం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ను వాడడం సరికాదు అని విజయన్
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఆస్తులు రూ.20 కోట్లని అఫిడవిట్లో పేర్కొన్నారు. బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన తన నామినేషన
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమిత
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప�
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని (TTE) కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో (Ernakulam-Palakkad Express) ఈ ఘటన జరిగింది.
Mumps Outbreak | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్ర�
కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానిక�
కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు.
భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.
Adrenal Tumour removed From Baby | నెలల శిశివు శరీరం నుంచి అడ్రినల్ ట్యూమర్ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. దీని కోసం పోస్టీరియర్ రెట్రోపెరిటోనోస్కోపిక్ విధానాన్ని అవలంభించారు. కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస�