ప్రముఖ కేరళ కవి ప్రభ వర్మకు ‘సరస్వతి సమ్మాన్, 2023’ పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవలకు ఈ గౌరవం దక్కినట్లు కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Missing JEE Aspirant Rescued | రాజస్థాన్లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడా�
PM Modi: రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russian Presidential Elections) జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్లోనూ ఓ ప
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
Muslim candidate | వచ్చే లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇటీవల 195 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఒక పేరు ప్రత్యేకతను సంతరిచుకుంది. ఎందుకంటే మొత్తం 195 మందిలో అతనొక్కడే ముస్లిం క్యాండిడేట్. అతనే కేర�
AI Teacher | దేశంలోనే తొలి సారి ఏఐ ఆధారిత టీచరమ్మ కేరళలో (Kerala) ప్రత్యక్షమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు.
ఇజ్రాయెల్లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
Five Dead in Same Family | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇంట్లో శవాలై కనిపించారు. ఈ ఘటనలో కేరళ పాలా సమీపంలో జరిగింది. మృతులను జాసన్ థామస్ అనే వ్యక్తితో పాటు అతని భార్య మెరీనా, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు.
Astronauts Diet: గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ కు డైట్ ప్లాన్ ఇచ్చింది హైదరాబాద్లోని ఎన్ఐఎన్ డాక్టర్లు. ఆ వ్యోమగాములు ఏం తినాలో, ఏం తినొద్దో, ఎంత తినాలో లాంటి విషయాల్ని ఆ డాక్టర్లే చెప్పారు. కేరళ ఆస్ట్రోనాట్ ప్
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు కేరళ రాష్ట్రం(Kerala )వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో(Thiruvananthapuram) గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని(Samaragni yatra) యాత్ర ముగింపు సభకు హాజరవుతారు.
Prashanth Nair: పైలెట్ ప్రశాంత్ నాయర్ కేరళ వాసి. పాలక్కడ్లోని నేన్మెరా గ్రామం ఆయనది. భారతీయ నౌకాదళంలో అతను సుఖోయ్ ఫైటర్ పైలెట్గా చేశారు. 1998లో హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వార్డ్ ఆఫ్ హానర్ అంద�