Bird flu | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ సరిహ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
Kerala | చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విమర్శించారు. కేరళ యూనివర్సిటీలో సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశ�
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బుధవారం కేరళ రాష్ర్టానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార జాతీయ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన రేవంత్రెడ్డికి ఏ�
PM Modi | దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలన (NDA Rule)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. ఈ పదేళ్ల పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
గూగుల్ను నమ్ముకుంటే నవ్వులపా లు కావటమే కాదు.. అవమానాల పాలు కూడా అవుతారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేయటంతో ఆ నగరానికి వచ్చే రైలు పేరు కాస్త మర్డరర్(హంతకుడి) ఎక్స్ప్రెస్గా మా�
Bus Accident | కేరళ రాష్ట్రం కోజికోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది (Bus Accident). కేరళ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది.
సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన వ్యక్తిని రక్షించేందుకు కేరళ ప్రజలు ఏకంగా రూ.34 కోట్లను సమీకరించారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీలో ఓ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణపై గల్ఫ్ దేశంలో 18 ఏండ్లుగా జైల
బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటమి తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు.
Nayanthara | దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార (Nayanthara) నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్క్రీమ్ (ice cream)ని ఎంజాయ్ చేసింది.
Lok Sabha Polls: కేరళలో 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన�