Lok Sabha Elections | లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొ�
Loksabha Polls: దక్షిణాదిలో హీట్వేవ్ నడుస్తోంది. ఆ ఎండల్లోనూ ఓటర్లు పోటెత్తుతున్నారు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో హీట్వేవ్ వల్ల నలుగురు మృతిచెందార
Bird flu | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ సరిహ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
Kerala | చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విమర్శించారు. కేరళ యూనివర్సిటీలో సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశ�
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బుధవారం కేరళ రాష్ర్టానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార జాతీయ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన రేవంత్రెడ్డికి ఏ�
PM Modi | దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలన (NDA Rule)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. ఈ పదేళ్ల పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.