Wayanad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు.
Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
కేరళలో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యాయి! 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ కూటమికి భారీ విజయం దక్కింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 20 ఎంపీ స్థానాల్లో య
కేరళలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి ను�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి.
మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జి�
Kerala: 64 ఏళ్ల ఓ మహిళ కల్లడ నదిలో కొట్టుకుపోయింది. నదిలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండగా ఆమె సుమారు పది కిలోమీటర్ల దూరం ఆ నీటిలో తేలుకుంటూ వెళ్లిపోయింది. నది ఒడ్డున బట్టలు జాడిస్తూ కాలు జరాడంతో శ్యా�
నాకు చీరలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ (పంజాబ్లో) చాలా తక్కువ చీరలను చూస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే చీరలను ఎక్కువగా ఇష్టపడే మా రాష్ట్రం కేరళలోనూ సల్వార్ కమీజ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు వివిధ