Elephant Chasing Biker | కుటుంబంతో కలిసి బైక్పై వెళ్తున్న వ్యక్తికి ఒక పెద్ద ఏనుగు ఎదురుపడింది. దానిని చూసి అతడు ఆగాడు. ఆ ఏనుగు అతడికి దగ్గరగా వచ్చింది. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి బైక్ను వేగంగా నడిపాడు. ఆ ఏనుగు ఆ బై
కేరళలో దారుణం చోటు చేసుకుంది. రాష్ర్టానికి చెందిన దళిత క్రీడాకారిణి(18)పై మొత్తం 60 మంది లైంగిక దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో శుక్రవారం రాత్రి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇం
Sabarimala Master Plan | కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివ
కేరళ సాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘గ్రీన్ బయో ప్రొడక్ట్స్' స్టార్టప్ కంపెనీ త్వరలో పర్యావరణ హితమైన ఆర్గానిక్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ‘కం�
Elephant | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగుల్లో (Elephant) ఒకటి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
కేరళపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. కేరళ ఓ మినీ పాకిస్థాన్ అని, అందుకే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారని �
Army officer assaulted | ఎన్సీసీ క్యాంపులో పాల్గొన్న కొందరు క్యాడెట్లు భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు వంటి లక్షణాలతో పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆ క
అలప్పుళ ఎక్స్ప్రెస్ రైలు (13351) కేరళలోని మధుకరై స్టేషన్ వద్ద శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలులో శబరిమలకు వెళ్తున్న తెలంగాణ ఇల్లెందుకు చెందిన 10 మంది అయ్యప్ప మాలాధారులు సురక్షితంగా ఉన్నారు.
Tragedy | కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.