Kerala | భారత వాతావరణ శాఖ (IMD) కేరళ వాసులకు పిడుగులాంటి వార్త చెప్పింది. ఆగస్టు 3వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Kerala landslides | కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తున్నది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో రాష్ట్రం ప్రతి ఏటా విలవిలలాడుతున్నది. కేరళలో ప్రతి ఏడాదీ ఈ తీరు సర్వసాధారణంగ�
Bridge damage | కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలక్కాడ్ జిల్లాలోని ఓ నదిలో వరద ఉధృతికి ఆ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు.
Kerala | రానున్న 24 గంటల్లో కేరళ (Kerala) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
Kerala | కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన స్టేషనరీ వాచ్మెన్ వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది.
Woman Shot At By Masked Woman | ముఖానికి మాస్క్ ధరించిన మహిళ, మరో మహిళపై కాల్పులు జరిపింది. అయితే వెంటనే స్పందించిన బాధిత మహిళ తన చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె అరచేతిలోకి బుల్లెట్ దిగడంతో గాయమైంది.
భారతీయ ఇతిహాసాల్లో మానధనుడిగా పేరున్న ప్రతినాయక పాత్ర దుర్యోధనుడు. మహాభారత కథలో సుయోధనుడి పాత్ర రంగస్థలంపైనే కాదు వెండి తెరమీదా విశేషమైన ఆదరణ పొందింది.